Interpol issues Blue Corner Notice for Luthra brothers in Goa fire case

Blue Corner Notice: లూథ్రా సోదరులపై ఇంటర్‌పోల్ అలర్ట్ 

Blue Corner Notice: గోవా(Goa)లోని ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు దేశం విడిచి థాయిలాండ్‌కు వెళ్లినట్టు గోవా పోలీసులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో లూథ్రా సోదరుల స్థానం, కదలికల వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్‌పోల్(Interpol) ద్వారా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలని గోవా పోలీసులు సీబీఐని అభ్యర్థించారు. ఇంటర్‌పోల్ కలర్-కోడ్ వ్యవస్థలోని…

Read More

ఫరీదాబాద్‌లో బాలికపై దారుణం – కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం

హర్యానాలోని ఫరీదాబాద్ నగరం ఒక హృదయ విదారక ఘటనకు వేదికైంది. 15 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. సమాచారం ప్రకారం, అక్టోబర్ 26న సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో సెక్టార్ 18 మార్కెట్‌కు వెళ్లిన 8వ తరగతి విద్యార్థిని, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో, అదే బాలికను నలుగురు…

Read More

రైల్లో మహిళపై దారుణం — కత్తితో బెదిరించి అత్యాచారం

రైలు ప్రయాణంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దారుణం జరిగింది. ఏపీలోని రాజమహేంద్రవరం – సంత్రగచి స్పెషల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు, పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం — ఆమె చర్లపల్లి వెళ్తుండగా రాజమహేంద్రవరంలో ట్రైన్ ఎక్కింది. రైలు గుంటూరు దాటిన తర్వాత బోగీలో తాను తప్ప ఎవరూ లేరని గుర్తించిందని తెలిపింది. ఆ సమయంలో సుమారు 40…

Read More

చిత్తూరులో బాలికపై దారుణం – ముగ్గురు అరెస్ట్

చిత్తూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. మురకంబట్టు టౌన్ పార్క్‌లో ఓ బాలికపై ముగ్గురు నిందితులు దారుణానికి పాల్పడగా, పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని బేడీలు వేసి, చెప్పులు తీయించి, ప్రజలకు కనిపించేలా స్థానిక డీపీవో కార్యాలయం నుంచి జిల్లా న్యాయస్థానం వరకు కిలోమీటరు మేర నడిపించారు. దీంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవగా, పోలీసులు నిందితులను…

Read More

ఇన్సూరెన్స్ కోసం హత్య – అసలు భార్య ఎంట్రీతో ముఠా బహిర్గతం

కర్ణాటకలో ఓ వ్యక్తి హత్య వెనుక దాగి ఉన్న ఇన్సూరెన్స్ మోసం బయటపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చంపి, ప్రమాదంలా చూపించి రూ.5 కోట్ల బీమా డబ్బులు కొల్లగొట్టాలని ముఠా పన్నిన కుట్ర చివరికి విఫలమైంది. అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ దారుణం బహిర్గతమై, పోలీసులు కేవలం 24 గంటల్లోనే నేరగాళ్లను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే, హోస్పేటకు చెందిన గంగాధర్ (34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన పేరు మీద రూ.5 కోట్ల ఇన్సూరెన్స్…

Read More

జగిత్యాలలో కొత్త వధువు ఆరు రోజుల్లోనే ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఓ కొత్త వధువు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి, పెద్దల సమ్మతి తీసుకుని పెళ్లి చేసుకున్న గంగోత్రి (22), సంతోష్‌ల దాంపత్య జీవితం కేవలం ఆరు రోజులు మాత్రమే కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే, ఎర్దండి గ్రామానికి చెందిన గంగోత్రి, అదే గ్రామానికి చెందిన సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గ‌త నెల 26న వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. కొత్త జీవితాన్ని…

Read More

“యాదగిరిగుట్ట లాడ్జిలో మైనర్ బాలికలపై లైంగికదాడి – ముగ్గురు యువకులు, లాడ్జి యజమాని అరెస్ట్”

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సరదాగా గడిపేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ముగ్గురు మైనర్ బాలికలు అఘాయిత్యానికి గురైన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహం రేపుతోంది. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం, తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఈ నెల 20న పాఠశాలలో బతుకమ్మ వేడుకలున్నాయని చెప్పి ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. తల్లిదండ్రులకు స్కూల్‌కి వెళ్తున్నామని నమ్మబలికిన ఈ ముగ్గురు బాలికలు సికింద్రాబాద్ మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ బస్టాప్‌కి చేరుకున్నారు. అక్కడ…

Read More