
తెలంగాణ వైన్స్లో ఫంగస్ కలకలం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం గ్రామంలో తెలంగాణ వైన్స్లో యాత్రికులు కాటన్ బీర్లు తాగడం ప్రారంభించారు. అయితే, వీరిలో ఇద్దరు బీర్లలో ఫంగస్ కనిపించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సంఘటన వల్ల ఒకరు తాగిన తర్వాత వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన వెంటనే మద్యం ప్రియుల దృష్టిని ఆకర్షించింది. వారు వెంటనే తెలంగాణ వైన్స్ ముందు ఆందోళనకు దిగారు. వైన్స్ నిర్వాహకులను అడిగినప్పుడు, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ దురుసుగా ప్రవర్తించారు. ఈ…