Supreme Court grants four-week extension to Telangana Speaker in MLA disqualification case

Telangana MLA Disqualification Case: స్పీకర్‌కు సుప్రీంకోర్టు మరో 4 వారాల గడువు 

తెలంగాణలో పది  ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ జరిపింది.ఈ కేసులో స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతుంది అనే  నేపథ్యంలో, సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువు మంజూరు చేసింది. ఈ వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసు సంబంధించిన తదుపరి విచారణను కూడా న్యాయస్థానం నాలుగు వారాలకు గడువు విధించింది. తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మూడు వేర్వేరు పిటిషన్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం…

Read More
KTR reacting to Telangana by-election results during a press meet

Telangana By Election:ఓటమిలో కూడా ఆనందంగా కనిపించిన కేటీఆర్

ఉపఎన్నికలో(Telangana ByElection) కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాత్రం ఉత్సాహంగా కనిపించారు. అధికారిక ఫలితాలు వెలువడకముందే తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ఆయన, నిరాశ చెంతా కనిపించలేదు. ఇందుకు కారణం కూడా ఆయన మాటల్లోనే స్పష్టమైంది. తమ పార్టీ కాంగ్రెస్‌(Congress Victory)కు ప్రత్యామ్నాయంగా నిలిచినట్టు ఈ ఫలితాలు చూపించాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటమి ఎదురైనా 38% ఓట్లు రావడం పార్టీ బలాన్ని నిరూపించిందని తెలిపారు. ముఖ్యంగా బీజేపీ డిపాజిట్ కోల్పోవడం తమకు (BJP…

Read More
KCR reacts to Jubilee Hills by-election results

Jubilee Hills by-election results | జూబ్లీహిల్స్ ఫలితాలపై కేసీఆర్ స్పందన

Jubilee Hills By-poll Results:జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(NAVEEN YADAV)భారీ మెజార్టీతో ముందంజలో ఉన్న నేపథ్యంలో, మాజీ సీఎం కేసీఆర్(KCR) స్పందించారు. ఈ ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా రాకపోయినా, తాము నైతికంగా గెలిచామని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్, ఫలితాలు ఏవైనా కూడా ఎవరూ నిరుత్సాహపడవద్దని, స్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ALSO READ:Terrorist House Demolition | పుల్వామాలో ఉగ్రవాది ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన భద్రతా బలగాలు…

Read More
Counting of votes underway at Jubilee Hills by-election counting centre

నవీన్ యాదవ్‌కు తొలి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యత | జూబ్లీహిల్స్ సంస్థానానికి కీలక పోరు

జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) అసెంబ్లీలో జరుగుతున్న ఉపఎన్నికలో కీలక మలుపు కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపుది ఉదయం 8 గంటలకు కొట్లా విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. మొత్తం 42 పట్టికలతో ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినప్పుడు పార్టీలు మధ్య బలమైన పోరు కనిపించింది.క‌లిసి పోలిన 101 పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 39 ఓట్లు రావడమే కాకుండా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు, బీజేపీ లంకల దీపక్‌రెడ్డికి…

Read More
Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియనుండటంతో రాజకీయ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీలైన కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మధ్యే పోటీగా ఉంటాయని అంచనా. తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఫలితాల్లో కొంత భిన్నత్వం కనిపించే అవకాశం ఉంది. తుది ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ…

Read More
కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు: కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే “హరీశ్‌రావు” పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. “నిన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశానికి వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా హాజరుకాలేదు, కానీ మన మీటింగ్‌కి మాత్రం జనసంద్రం ఉప్పొంగింది. హరీశ్‌రావు మాట్లాడుతూ, “కేసీఆర్‌ ప్రజలకు కలలో కూడా కలగనని ఇళ్లను కట్టించి ఇచ్చాడు. ఆ ఇళ్లను చూసి ప్రజలు…

Read More
బీజేపీ, బీఆర్‌ఎస్ దుష్ప్రచారాలపై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

బీజేపీ, బీఆర్‌ఎస్ దుష్ప్రచారాలపై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి”నవీన్ యాదవ్” మాట్లాడుతూ, తమ కుటుంబం ఈ ప్రాంత ప్రజలతో గత 40 ఏళ్లుగా గాఢమైన అనుబంధం కలిగి ఉందని తెలిపారు. సహాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలిచామని, అందుకే ప్రజలు తనను సెక్యులర్ నాయకుడిగా భావిస్తున్నారని చెప్పారు.2014లో MIM తరఫున పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు తనను విశ్వసించి రెండో స్థానంలో నిలిపారని గుర్తుచేశారు. Also Read:Kurnool:కర్నూలు జిల్లాలో…

Read More