AP government has made facial recognition-based mobile attendance

Facial Recognition Attendance | గ్రామ సచివాలయ ఉద్యోగులకు కొత్త అటెండెన్స్ విధానం.. ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలు

Facial Recognition Attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరును మరింత పర్యవేక్షించేందుకు AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అటెండెన్స్ నమోదుకు ఫేస్ రికగ్నిషన్ ఆధారిత మొబైల్ అటెండెన్స్ యాప్‌ను తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు ఈ యాప్ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్యాలయ సమయాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ఆలస్యంగా హాజరు కావడం, గైర్హాజరు వంటి అంశాలపై…

Read More

జగన్ కీలక పిలుపు: అధికారులపై వేధింపులు ఎదురైతే యాప్‌లో ఫిర్యాదు చేయండి!

తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారుల నుండి ఎదుర్కొంటున్న వేధింపులను ఎదుర్కొనేందుకు కొత్త దారి చూపించారు. జగన్ ప్రారంభించిన “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాప్” ద్వారా ఇప్పుడు కార్యకర్తలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ PAC సమావేశంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలతో…

Read More