YSRCP MLC Botsa Satyanarayana criticizes Andhra Pradesh government over crop loss and Kashi Bugga incident

బొత్స సత్యనారాయణ ఫైర్‌: పంట నష్టాలపై ప్రభుత్వం లెక్కలు చెప్పాలి

మొంథా తుఫాన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ పంట నష్టాలపై సమగ్రమైన లెక్కలను విడుదల చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. 24 జిల్లాల్లో రైతులు నష్టపోయినా, ముఖ్యమంత్రి, మంత్రులు మాటలకే పరిమితం అయ్యారని ఆయన విమర్శించారు. గత 18 నెలల్లో వర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన మండలాల వారీగా పరిహారం వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని బొత్స డిమాండ్ చేశారు. “పంట నష్టంపై ప్రభుత్వం పూర్తి…

Read More

నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ – సీఎం చంద్రబాబు స్పష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన దిశానిర్దేశాలు ఇచ్చారు. గురువారం సచివాలయంలో జరిగిన నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “యువతకు కేవలం శిక్షణ కాదు, ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ‘నైపుణ్యం పోర్టల్’ రాష్ట్ర యువతకు ఉద్యోగ గేట్‌వేగా ఉండాలి” అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశించారు….

Read More

రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి నీరు, సూపర్ జీఎస్టీ ప్రభావంపై మంత్రి నారాయణ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం ప్రకటించారు. ఈ కీలక ప్రకటనలో, మున్సిపాలిటీలలో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, రహదారుల నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా న్యూ ఆర్టీసీ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తో కలిసి మంత్రి నారాయణ ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో…

Read More

పల్లె పండగ 2.0 ప్రణాళికలపై పవన్ కళ్యాణ్ సమీక్ష – గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా పటిష్ఠమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండో దశను మరింత ప్రభావవంతంగా రూపొందించాలని సూచించారు. మంగళవారం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ…

Read More