ఎవరెస్ట్ తూర్పు పర్వతాల్లో మంచు తుపాను

టిబెట్‌ ప్రాంతంలోని ఎవరెస్ట్ పర్వతం తూర్పు వైపు ఉన్న కొండలపై తీవ్ర హిమపాతం కారణంగా, వందలాది మంది పర్యాటకులు, పర్వతారోహకులు మరియు స్థానికులు శిబిరాల్లో చిక్కుకుపోయారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ మంచు తుపాను, 4,900 మీటర్ల (లేదా 16,000 అడుగుల) ఎత్తులో ఉన్న శిబిర ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తింది. దీనివల్ల ప్రధాన రహదారులు మూసుకుపోయాయి, కమ్యూనికేషన్ విఫలమైంది, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం, మొదట ఈ ప్రకృతి విపత్తులో దాదాపు 1,000…

Read More

హైదరాబాద్‌ లో భారీ వర్షాల మూసీ వరద, కీలక ప్రాంతాలు నీటమునిగాయి

హైదరాబాద్‌: నగరంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రభావంతో చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌, ఎంజీబీఎస్‌, ముసారాంబాగ్‌ వంటి అనేక ప్రాంతాలు నీటమునిగాయి. పరిస్థితి తీవ్రమైనందున వర్ష ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంగా స్పందించారు. వీటి ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు, కిలోల ప్రాంతాల ప్రజలను తొందరగా రక్షించడం లక్ష్యంగా…

Read More