Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకార్తీక మాస ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు

కార్తీక మాస ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు

-

Chat on WhatsApp

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయి గూడెం లో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నవంబర్ రెండవ తేదీ నుంచి జరిగే కార్తీక మాస ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి పీవీ చందన తెలిపారు. కార్తీక మాసంలో జరిగే మాస ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి పోలీసు శాఖ రెవెన్యూ శాఖ ఆర్డబ్ల్యూఎస్ వైద్య ఆరోగ్యశాఖ రోడ్లు భవనాల శాఖ విద్యుత్ శాఖ మున్సిపాలిటీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల అధికారులు భక్తులకు సేవలు అందించేందుకు అదేవిధంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అసాంఘిక శక్తులకు తావియ్యకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

rahul gandhi congress senior leaders disagreement bjp reaction

Rahul Gandhi | యుద్ధ, ఇంధన సమస్యలపై రాహుల్ vs సీనియర్ కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, దేశంలో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలను రాహుల్ గాంధీ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు రాహుల్ అభిప్రాయాలకు...
- Advertisement -
Chat on WhatsApp