ED notice issued to Kerala CM over KIIFB masala bond FEMA violation case

ED Issues Notice to Kerala CM | కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు

ED Issues Notice to Kerala CM: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు సీఎం వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌లకు కూడా అందాయి. 2019లో జరిగిన మసాలా బాండ్‌ల జారీ ప్రక్రియలో విదేశీ మారకపు నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ALSO READ:Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్…

Read More
Officials probe the Kerala TRP scam involving a ₹100 crore bribery network.

Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచం…కేరళలో బహిర్గతం

Kerala TRP scam: టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచాలు ఇచ్చిన భారీ మోసం కేరళలో వెలుగులోకి వచ్చింది. మీడియా నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తే ఈ స్కామ్, దేశవ్యాప్తంగా ఉన్న రూ.50,000 కోట్ల అడ్వర్టైజింగ్ మార్కెట్‌ను కదిలించింది. ప్రముఖ టీవీ ఛానెల్ యజమాని, ముంబైలోని BARC ఉద్యోగి ప్రేమ్‌నాథ్‌తో కలిసి రేటింగ్స్‌ను ఇష్టానుసారంగా మార్చినట్లు  విచారణలో తేలింది. ALSO READ:AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం  KTF…

Read More
Huge crowd of Ayyappa devotees during Mandala–Makaravilakku season at Sabarimala

Sabarimala |శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు రద్దీతో తీవ్ర ఇబ్బందులు

శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు,మండల–మకర విలక్కు పూజల నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం, మంగళవారం రోజుల్లోనే రెండు లక్షల మందికి పైగా భక్తులు సన్నిధానాన్ని చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం, పంబ నుండి సన్నిధానం మార్గం వరకు తీవ్రమైన రద్దీ నెలకొంది. భారీ జనసందోహం కారణంగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం అనుమతించాలనే నిర్ణయం…

Read More

శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయమైంది: ఉన్నికృష్ణన్‌పై సిట్ దర్యాప్తు

శబరిమల ఆలయంలో సంచలనమైన బంగారం చోరీ కేసు బయటపడింది. గర్భగుడి, ద్వార పాలక విగ్రహాల కోసం స్వర్ణ తాపడం పనులను నిర్వహించే సమయంలో 4.5 కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపెట్టింది. ఈ ఘటనపై కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. బంగారు తాపడం బాధ్యత ఉన్న ఉన్నికృష్ణన్ అనే దాతను అధికారులు విచారించారు. అతకు స్థిరమైన ఆదాయం లేకపోవడం, ఇతర దాతలు ఇచ్చిన విరాళాలను తానే ఇచ్చినట్లు ప్రచారం…

Read More

ముందస్తు సమాచారం లేకుండా బస్సు రద్దు చేసిన కేరళ ఆర్టీసీకి భారీ షాక్ – టీచర్‌కు రూ. 82,000 పరిహారం, ఎండీపై అరెస్ట్ వారెంట్

ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంస్థలపై వినియోగదారుల హక్కులను రక్షించడంలో వినియోగదారుల ఫోరమ్ ఎంత మేరకు కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి రుజువైంది. ఈసారి బలయ్యిందిగాక, తగిన గుణపాఠం పొందింది కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ – KSRTC. ఈ సంఘటన 2018లో చోటుచేసుకుంది. కేరళలోని చూరకోడ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌ఎస్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రియ అనే టీచర్, తన పీహెచ్‌డీ గైడ్‌ను కలిసేందుకు మైసూర్ వెళ్లాల్సి ఉండటంతో, కొట్టారక్కర డిపో నుంచి ఆన్‌లైన్‌లో కేరళ…

Read More

కేరళలో “ఆపరేషన్ నమకూర్”: దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ సోదాలు

కేరళలో ప్రముఖ మలయాళ నటులు దుల్కర్ సల్మాన్ మరియు పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ‘ఆపరేషన్ నమకూర్’ పేరిట ఒక పెద్ద దర్యాప్తు భాగంగా జరుగుతున్నాయి. ఈ దర్యాప్తు, కేరళలోని లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌కు సంబంధించి కొనసాగుతున్న విచారణను ఆవిష్కరిస్తుంది. ఆపరేషన్ భాగంగా, కస్టమ్స్ అధికారులు కేరళలోని కోచి, కొట్టాయం, అలప్పుఝా, త్రిసూర్, మరియు ఎర్నాకులం జిల్లాల్లో 30 ప్రదేశాల్లో ఒక్కసారిగా సోదాలు చేపట్టారు. ప్రముఖ నటులు…

Read More

వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటన. మృతుల సంఖ్య 402

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 402కి పెరిగింది. గాలింపు చర్యల్లో ఇంకా మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. గల్లంతైన మరో 170 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న చురల్ మల, వెలరి మల, ముందకయిల్, పుంచిరిమదోం ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత కొన్ని రోజులుగా చలియార్ నదిలో మృతదేహాలు, శరీర అవయవాలు…

Read More