Techie couple attending their wedding reception online due to Indigo flight cancellation

Techie couple online reception: విమాన రద్దుతో.. వర్చువల్ రిసెప్షన్‌కు హాజరైన నవ దంపతులు

Techie couple online reception: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సమస్య మధ్య ఓ కొత్త జంటకు విభిన్న అనుభవం ఎదురైంది. కర్ణాటకకు చెందిన మేధా క్షీర్‌సాగర్, ఒడిశా రాష్ట్రానికి చెందిన సంగమ దాస్‌(software couples) హుబ్బళ్లి(hubballi)లో కుటుంబసభ్యుల కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. బెంగళూరు — హుబ్బళ్లి ప్రయాణానికి బుక్ చేసిన విమానాలు పైలట్ల కొరత, సిబ్బంది రోస్టర్ లోపాల కారణంగా రద్దు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. విమానం నిరంతర ఆలస్యం…

Read More
Car crash in Karnataka killing IAS officer Mahantesh Bilagi and two others

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం

Karnataka IAS Officer Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతేశ్ బిళగి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహంతేశ్ బిళగి ఒక వేడుకకు హాజరయ్యేందుకు ప్రయాణిస్తుండగా, కలబురగి జిల్లా గౌనహళ్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహంతేశ్ బిళగితో పాటు కారులో ఉన్న…

Read More
DK Shivakumar speaking about stepping down as KPCC president

DK Shivakumar | కాంగ్రెస్ చీఫ్‌గా ఉండలేను..డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

Karnataka Politics:కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవచ్చని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇండిరా గాంధీ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “ఎప్పటికీ కాంగ్రెస్ చీఫ్‌గా నేనే ఉండలేను“. ఇప్పటికే ఐదున్నర ఏళ్లుగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. త్వరలో ఆరు సంవత్సరాలు పూర్తవుతాయి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి” అని వ్యాఖ్యానించారు. ALSO READ:Trump on H1B Visas: ట్రంప్…

Read More

భర్త హత్యకు కుట్ర – భార్యతో పాటు నలుగురి అరెస్టు

కుటుంబ విభేదాలు ఎంత దారుణానికి దారితీస్తాయో చూపించే సంఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడులో చోటుచేసుకుంది. తరచూ జరుగుతున్న గొడవలతో విసిగిపోయిన ఓ భార్య, తన సొంత భర్తను హత్య చేయించేందుకు కుట్ర పన్నింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం — ఫైబర్ డోర్లు అమర్చే రాజేంద్ర అనే వ్యక్తి, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సంగీత అనే మహిళ దంపతులు. చిన్న చిన్న విషయాలకే ఇద్దరి మధ్య తరచూ తగాదాలు…

Read More

కర్ణాటకలో పదో తరగతికి పాస్ మార్క్ 33గా తగ్గింపు

కర్ణాటక విద్యార్థులకు శుభవార్త. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పాస్ కావడానికి కావాల్సిన కనీస మార్కులను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు అవసరమవుతుండగా, ఇకపై 33 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందని విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ప్రకటించారు. ఈ మార్పు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులను చదువు మధ్యలో ఆపకుండా ముందుకు తీసుకెళ్లడమే. “కేవలం ఒకటి…

Read More

బెంగళూరులో డ్రైనేజ్ సమస్య: పన్నులు వసూలు చేయకండి – టాక్స్ పేయర్స్ ఫోరం సిఫారసు

ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్స్ ఫోరం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖలో, గ్రేటర్ బెంగళూరు అధికారులు ప్రజలకు సరైన సౌకర్యాలు అందించడంలో విఫలమవుతున్నారని సూచించింది. ఫోరం పేర్కొన్నది ఏమిటంటే, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు రోడ్ల నిర్మాణం, నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు కోసం ఉపయోగించబడతాయి. అయితే బెంగళూరులోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండటంతో, ప్రజలు ఎందుకు పన్నులు చెల్లించాల్సిందనేది ప్రశ్నించారు. ఫోరం, రోడ్లపై గుంతలను authorities పూడుస్తున్నా, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకపోవడం వల్ల ప్రయోజనం…

Read More

ఇన్సూరెన్స్ కోసం హత్య – అసలు భార్య ఎంట్రీతో ముఠా బహిర్గతం

కర్ణాటకలో ఓ వ్యక్తి హత్య వెనుక దాగి ఉన్న ఇన్సూరెన్స్ మోసం బయటపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చంపి, ప్రమాదంలా చూపించి రూ.5 కోట్ల బీమా డబ్బులు కొల్లగొట్టాలని ముఠా పన్నిన కుట్ర చివరికి విఫలమైంది. అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ దారుణం బహిర్గతమై, పోలీసులు కేవలం 24 గంటల్లోనే నేరగాళ్లను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే, హోస్పేటకు చెందిన గంగాధర్ (34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన పేరు మీద రూ.5 కోట్ల ఇన్సూరెన్స్…

Read More