Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaAdilabadఆదివాసుల రుణమాఫీ కోసం నిరసన

ఆదివాసుల రుణమాఫీ కోసం నిరసన

-

Chat on WhatsApp

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు విధించకుండా రైతులందరికీ రుణమాఫీ వేంటనే చేయాలన్నారు. రైతులందరికీ కటాప్ లేకుండా రైతు భరోసా వేంటనే ఇవ్వాని క్వింటాల్ పత్తికి మద్దతు ధర పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా గేటు మూసి వేశారు. కలెక్టరేట్ కు ఉన్న మరో గేటు నుండి వారు లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్పీ, సీఐలు సిబ్బంది అడ్డుకున్నప్పటికి పెద్ద ఎత్తున ప్రజావాణి కార్యాలయం వరకు వచ్చారు. అనంతరం కలెక్టర్ బయటకు వచ్చి మాట్లాడారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Voters casting their ballots in Kerala, Assam, and Puducherry during state elections

Elections | ప్రశాంతంగా 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్…ఇప్పటివరకు ఎంతంటే ?

Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో రాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌లో ఎండను పక్కన పెట్టి ఓటర్లు బూత్‌లకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు...
- Advertisement -
Chat on WhatsApp