Home National స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ

స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ

0
https://youtube.com/watch?v=rIBLn3wnWE4

జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని రుద్రారం గ్రామంలో మొక్కలు నాటారు. మురుగు కాలువల పరిశుభ్రతను పరిశీలించారు. 5వ నుండి 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పచ్చదనం మరియు పరిశుభ్రతతో గ్రామాలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీవో దామోదర్, ఎంపీఓ గిరిజారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version