Anchor Shyamala criticizes Andhra Pradesh coalition government

అభివృద్ధి చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం పై ఫైర్ యాంకర్ శ్యామల

కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ  వైసీపీ(Ysrcp) రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఘాటైన విమర్శలు చేశారు. విశాఖ అభివృద్ధి, విద్యారంగ ప్రగతి, వైద్య సేవల విస్తరణ విషయాల్లో జగన్ హయాంలో తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పోటీపడే నగరంగా విశాఖను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి పనిచేశారని శ్యామల పేర్కొన్నారు. ALSO READ:Visakhapatnam Illegal Beef Case: అక్రమ గోమాంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం పేద మరియు మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం…

Read More

జగన్ సంచలన ఆరోపణలు.. బాలయ్య తాగి అసెంబ్లీలో మాట్లాడారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని, ఆయన మానసిక ఆరోగ్యం సరిగాలేదని సంచలన ఆరోపణలు చేశారు. తాగి మాట్లాడే వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన జగన్, అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్…

Read More

జగన్ కీలక పిలుపు: అధికారులపై వేధింపులు ఎదురైతే యాప్‌లో ఫిర్యాదు చేయండి!

తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారుల నుండి ఎదుర్కొంటున్న వేధింపులను ఎదుర్కొనేందుకు కొత్త దారి చూపించారు. జగన్ ప్రారంభించిన “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాప్” ద్వారా ఇప్పుడు కార్యకర్తలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ PAC సమావేశంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలతో…

Read More