Telangana woman dies by suicide after alleged harassment by husband over cooking issues

వంట సరిగా చేయలేదని భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త…చివరికి దారుణం

Husband harassment: తెలంగాణ వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం, ధరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల శిరీషను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం శిరీష వంట సరిగ్గా చేయడం లేదన్న కారణంతో శివలింగం తరచూ ఆమెను అవమానిస్తూ వేధించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అంతేకాక, తక్కువ చదువుకుందని కూడా విమర్శలు చేస్తూ శిరీషపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివలింగం, శిరీషను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం…

Read More
Crime scene in Mulugu where mechanic Sammaiah was beaten to death over illegal affair allegations

మహిళలతో అక్రమ సంబంధం…కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

Mulugu Illegal Affair:ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది లాలాయగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో కుటుంబ సభ్యులు, ఎటునాగారం మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ జాడి సమ్మయ్యను సిమెంట్ పోలుకు కట్టేసి అతి దారుణంగా చితకబాదినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమ్మయ్య ఎటునాగారంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి…

Read More
కుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మ*హత్య

కుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మహత్య

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో మానసిక వేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీరా రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం, డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన జెట్టమోని నరసింహ (55) హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తుండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన భార్య గెల్వలమ్మ కరోనా సమయంలో మృతి చెందింది. అప్పటి నుంచి నరసింహ ఒంటరిగా జీవిస్తున్నాడు. ALSO READ:నరసరావుపేట డీఎస్పీపై మాజీ మంత్రి విడదల రజినీ సంచలన ఆరోపణలు –…

Read More
చీమల భయంతో వివాహిత ఆత్మహత్య

చీమల భయంతో వివాహిత ఆత్మ*హత్య – రామచంద్రాపురం అమీన్‌పూర్‌లో విషాదం

రామచంద్రాపురం అమీన్‌పూర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చీమల భయంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య కాలనీలో నివసిస్తున్న మనీషా (25) చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. 2022లో మనీషా, చిందం శ్రీకాంత్ (35)ను వివాహం చేసుకుంది. వీరికి మూడు సంవత్సరాల పాప అనికా ఉంది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు ఉద్యోగ కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా అమీన్‌పూర్‌లో నివసిస్తున్నారు. ALSO…

Read More

నాగోలు లో విషాదం: వివాహిత ఉరి – యువకుడు ఆత్మహత్యాయత్నం, కుటుంబంలో కలకలం

హైదరాబాద్ నగరంలో నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఒక సంఘటన స్థానికులను కుదిపేసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ 38 ఏళ్ల వివాహిత తన భర్త, కుమార్తె, కుమారుడితో కలిసి జీవిస్తూ వచ్చింది. ఆమెకు నాగోలు అంధుల కాలనీలో నివసించే బానోత్ అనిల్ నాయక్ (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ఆత్మీయతగా మారింది. ఈ నెల 20న, కుమారుడికి వైద్యం చేయిస్తానని ఇంట్లో చెప్పి, ఆ వివాహిత నాగోలు చేరుకుని…

Read More