Telangana EMRS విజేతలకు CM రేవంత్ రెడ్డి అభినందనలు
EMRS Sports Meet 2025: Telangana EMRS విజేతలను CM రేవంత్ రెడ్డి అభినందించారు. ఒడిశాలోని రూర్కేలాలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) స్పోర్ట్స్ మీట్ 2025లో తెలంగాణ విద్యార్థులు రికార్డ్ స్థాయి ప్రదర్శన కనబర్చి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ తదితర విభాగాల్లో మొత్తం 230 పతకాలు…
