Delhi bomb blast

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! భయంతో ఆత్మాహుతి దాడి

ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయలు  వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్యాంగుకు చెందిన వ్యక్తే సోమవారం బాంబు పేలుడుకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు.. ఎర్రకోట వద్ద  భయంతో ఆత్మాహుతి దాడి జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు…

Read More
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ఘటన తర్వాత ఘటనాస్థలిని పరిశీలిస్తున్న అమిత్ షా

ఎర్రకోట పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో భారీ కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన ఈ పేలుడు ప్రాంతాన్ని ఒక్కసారిగా దద్దరిల్లించింది. సమాచారం అందగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గాయపడిన వారిని తరలించిన లోక్‌నాయక్ ఆసుపత్రిని ఆయన సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం ఢిల్లీ పోలీస్…

Read More

బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో అగ్నిప్రమాదం, లోహియా ఆసుపత్రికి ఎదురుగా మంటలు

దేశ రాజధానిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు రిపోర్ట్. ఈ అపార్ట్‌మెంట్స్ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి ఎదురుగా, ఎంపీల నివాస సముదాయం‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు నివసిస్తారు. మంటల సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాబా ఖరాగ్ సింగ్ మార్గ్‌లోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌కి 14 ఫైరింజన్లు మోహరించబడ్డాయి. దాదాపు ఒక గంటపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకున్నారు.幸రాసు, మంటల…

Read More