congress strategy for telangana panchayat elections

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా | Congress Panchayat Election Strategy

Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగం పెంచుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 27 మునిసిపాలిటీలను కలిపే ప్రతిపాదన తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ALSO READ:Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన…

Read More
Congress

INDIA Alliance | బిహార్ ఓటమి తర్వాత ఇండీ కూటమి బలోపేతం 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమికి  గట్టిగానే ఎదురుదెబ్బ  తగిలింది. ఈ నేపథ్యంలో, కూటమి భవిష్యత్తుపై ఎదరైన సందేహాలకు కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. ప్రతిపక్ష ఇండీ కూటమిని బలోపేతం చేయడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని కాంగ్రెస్ ప్రకటించింది. ఇండీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూటమిలో ఎలాంటి మార్పులేవీ జరగలేదని, ఇకముందు మరింత సమన్వయంతో ముందుకు సాగుతామని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) వెల్లడించారు. ALSO READ:PM Modi G20 Summit: దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు…

Read More
Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియనుండటంతో రాజకీయ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీలైన కాంగ్రెస్ మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మధ్యే పోటీగా ఉంటాయని అంచనా. తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఫలితాల్లో కొంత భిన్నత్వం కనిపించే అవకాశం ఉంది. తుది ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణ…

Read More

రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు: జూబ్లీహిల్స్ ఓటమి పై ప్రశ్నలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఎంత ఓట్ల తేడాతో ఓడిపోతారో, ఓటమి తరువాత కేంద్ర పెద్దలకు తన ముఖం ఎలా చూపిస్తారో అని రాజాసింగ్ ప్రశ్నించారు. రాజాసింగ్ వ్యాఖ్యల ప్రకారం, కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. “కిషన్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్‌లో మీరు బీఆర్ఎస్‌ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్‌ను గెలిపిస్తారా?…

Read More

రాహుల్ గాంధీ ఆగ్రహం: ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆరోపణలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల సంఘం ఓట్ల దొంగలను రక్షిస్తున్నదని, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వెల్లడించినట్టుగా, ఉద్దేశపూర్వకంగా లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని, ముఖ్యంగా కొన్ని చోట్ల మైనారిటీ, ఆదివాసీ వోట్స్ లక్ష్యంగా నష్టపరిచే ప్రయత్నాలు జరిగుతున్నాయని చెప్పారు. ఇవన్నీ వ్యక్తిగత అనుమానాలు కాదు, పక్కా ఆధారాలతోనే ఆయన ఈ ఆరోపణలు చేస్తోన్నారని స్పష్టం చేశారు. కర్ణాటకలోని…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రి, నేతలతో సమన్వయ సమావేశం

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భారీ ప్రణాళికలను రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి దిశానిర్దేశం ఇవ్వడానికి సీఎం రేవంత్‌ రెడ్డి తన నివాసంలో మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్, నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ ఉపఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యంగా నిర్వహించాల్సినది. ప్రతి డివిజన్‌కు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్‌లను, నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు – పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ – ఇన్‌ఛార్జులుగా నియమించారు. పోలింగ్‌ కేంద్రాల…

Read More