సమృద్ధి హైవేపై లగ్జరీ బస్సులో అగ్నిప్రమాదం – డ్రైవర్ సమయస్ఫూర్తితో 12 మందికి ప్రాణరక్షణ

మహారాష్ట్రలోని సమృద్ధి హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం పెద్ద విషాదం తప్పించుకుంది. ముంబై నుండి జాల్నాకు బయలుదేరిన ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల 12 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. పోలీసుల వివరాల ప్రకారం, బస్సులో డ్రైవర్, అసిస్టెంట్‌తో పాటు మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నాగ్‌పూర్ లేన్‌పై ప్రయాణిస్తున్న సమయంలో…

Read More

కర్నూలు బస్సు ప్రమాదంపై సినీ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి, మోహన్ బాబు, ఖుష్బూ, విష్ణు ఆవేదన

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు సినీ రంగాన్ని కూడా కలచివేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ విషాద సంఘటనపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోహన్ బాబు, ఖుష్బూ, విష్ణు వంటి నటులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మోహన్ బాబు మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన బస్సు…

Read More