In Vikarabad, Telangana, a tribute ceremony was held for RTC workers who lost their lives during the 2019 strike, honoring their sacrifices and contributions to the labor movement.

వికారాబాద్‌లో ఆర్టీసీ కార్మికులకు నివాళులు

వికారాబాద్ జిల్లా పరిగి యందు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి వీరమరణం పొందిన ఆర్టీసీ కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. 2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు వీర మరణం చెందిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ…

Read More
SERP CEO Divya Devarajan urges officials to work diligently on issuing digital cards to families, ensuring the successful completion of the household survey.

ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు త్వరలో

ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే దిశగా అధికారులు పనిచేయాలని సెర్ప్ సీఈఓ, జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ తెలిపారు.

Read More
Collector Pratik Jain urged farmers to cultivate millets as intercrops along with commercial crops for better income and sustainable farming.

చిరుధాన్యాల పై రైతుల దృష్టి పెంచాలి – కలెక్టర్

కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులను వాణిజ్య పంటలతో పాటుగా అంతర పంటగా చిరుధాన్యాలను పండించాలని సూచించారు. దోర్నాలపల్లి, బాస్ పల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ పద్ధతిలో చిరుధాన్యాల పెంపకాన్ని పరిశీలించిన కలెక్టర్, ఈ విధానం రైతులకు లాభదాయకమని అన్నారు. రైతుల ఆర్ధిక స్థాయిని మెరుగుపరచడం ఈ పద్ధతితో సాధ్యమని అన్నారు. వాణిజ్య పంటలతో పాటు చిరుధాన్యాలను పండించడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. చిరుధాన్యాల సాగు…

Read More
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో విద్యార్థుల దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని అధికారుల కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకలో తాండూరు, చేవెళ్ళ ఎమ్మెల్యేలు బి. మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి పాల్గొన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను అతిధులతో కలిసి వీక్షించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో…

Read More