AITUC holds a state-level seminar in Maheshwaram, discussing the need for increased purchasing power among workers to drive economic growth.

AITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో AITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం బి. దత్తు నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్ “మన ఆర్థిక లాభాల కోసమా ప్రజల కోసమా” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, AITUC కార్మిక సంఘం పెట్టుబడిదారీ లాభాలను వ్యతిరేకించడం లేదని తెలిపారు. ప్రారంభంలో ప్రొఫెసర్ నాగేశ్వర్…

Read More
మీర్పేట్, ఆదిబట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ ముఠా పట్టివేతలో ఎస్‌ఓటీ అపరేషన్

ఎల్‌బి నగర్ ఎస్‌ఓటీ, మీర్పేట్, ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హ్యాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మీర్పేట్ పరిధిలో ఐదుగురు నిందితులు హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హ్యాష్ ఆయిల్ సరఫరాలో ప్రధాన నిందితుడు రంజిత్ కుమార్ అని గుర్తించారు. వైజాగ్ నుంచి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. రంజిత్ కుమార్ గతంలో ఎక్సైజ్ పోలీసుల చేత అరెస్ట్…

Read More
భాజపా నాయకుడు కోలన్ శంకర్ రెడ్డి, 30 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డును కొనుగోలు చేసి, ప్రధాన మంత్రి నరేందర్ మోడీకి అంకితం చేస్తానని ప్రకటించారు. ఈ లడ్డూ తనకు లభించడం స్వామి వారి ఆశీస్సులు అని ఆయన తెలిపారు.

బాలాపూర్ లడ్డును 30 లక్షలకు కొనుగోలు చేసిన శంకర్ రెడ్డి

బాలాపూర్ లడ్డులో రికార్డు: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డును 30,01,000 రూపాయలకు కొనుగోలు చేసిన భాజపా నాయకుడు కోలన్ శంకర్ రెడ్డి. ప్రధానికి అంకితం: కోలన్ శంకర్ రెడ్డి, ఈ లడ్డును ప్రధాన మంత్రి నరేందర్ మోడీకి అంకితం చేస్తానని ప్రకటించారు. ఆశీస్సులు: లడ్డును తనకు లభిస్తుందని అనుకోలేదని, ఇదంతా స్వామి వారి ఆశీస్సులు అని ఆయన చెప్పారు. ఆనందం: ఈరోజు తనకు మరుపురాని రోజు అని, బ్రతికున్నంత వరకు మర్చిపోనని శంకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అభినందనలు:…

Read More
మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని, బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీ సభ్యులు కెఎల్ఆర్ క్యాంప్‌లో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించారు.

మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ గణపయ్య దర్శనానికి లక్ష్మారెడ్డి సిద్ధం

మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని, బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీ సభ్యులు కెఎల్ఆర్ క్యాంప్‌లో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించారు. లక్ష్మారెడ్డి, ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును వెంటబెట్టుకుని ప్రసిద్ధ బాలాపూర్ గణపయ్యను దర్శించుకోనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డికి వెల్లడించారు. బాలాపూర్ మరియు…

Read More
శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో బిఎంఆర్ రెసిడెన్సి అపార్ట్మెంట్‌లో గణపతి లడ్డూ వేలంపాట జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష ఆసక్తి నెలకొంది.

హైదర్‌నగర్‌లో గణపతి లడ్డూ వేలంపాటలో 92 వేలకు విజయం

శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో బిఎంఆర్ రెసిడెన్సి అపార్ట్మెంట్‌లో గణపతి లడ్డూ వేలంపాట జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష ఆసక్తి నెలకొంది. లడ్డూను రూ. 92 వేలకు శ్రీనివాస్ చౌదరి కుటుంబం దక్కించుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ చౌదరి, రజిని దంపతులు తమ కుమార్తె వికాసిని, కుమారుడు శ్రీ ముకుంద్ చౌదరితో కలిసి పాల్గొన్నారు. సోమవారం నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో ఆ అపార్ట్మెంట్ నివాసితులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో తమ…

Read More
మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, 12న ఐటీ మంత్రితో బాలాపూర్ గణపయ్యను దర్శించాలన్నారు. ఉత్సవ కమిటీని ప్రశంసించారు.

లక్ష్మారెడ్డి బాలాపూర్ గణపయ్యను దర్శించేందుకు ఆహ్వానం

మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని, మహేశ్వరం నియోజకవర్గంలో గల తుక్కుగూడలో గల కెఎల్ఆర్ క్యాంప్ కు,బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీఆఫీసుకి వెళ్లి ఆయనకు ఆహ్వానం పలికారు.ఆయన ఈ సందర్భంగా వారితో ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఐటీ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును తీసుకుని ప్రసిద్ధ బాలాపూర్ గణపయ్యను దర్శించుకుంటామని, ఆయన కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డికి తెలిపారు.అలాగే…

Read More
సబిత ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో 128 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించి, అభివృద్ధి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో చెక్కులను పంపిణి చేసిన మాజీ మంత్రి

128 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు సబిత ఇంద్రారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డకు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారని, ఎవరైతే చెక్కులను లబ్ది పొందారో వారికి తులం బంగారం కూడా ఇవ్వాలని, గత బీఆర్ఎస్…

Read More