MLA Sabitha Indra Reddy criticized the Congress government during the distribution of Kalyana Lakshmi and Shaadi Mubarak cheques, highlighting unfulfilled promises.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు శాపమని సబితా ఇంద్రారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, నిరుపేదలకు శాపంగా మారిందని మాజీ మంత్రి, మహేష్ నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిమాజీ మంత్రి, మహేష్ నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల కందుకూరు మండలంలో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ఆమె 64 చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…….తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కెసిఆర్ ఇచ్చినటువంటి కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లక్ష రూపాయలు ఎట్లాగో వస్తాయి కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక…

Read More
An electrician named Narimoni Jangaiah from Chintapalli died due to electric shock in Ranga Reddy district. Relatives demand justice and express outrage over the incident.

విద్యుత్ షాక్ కారణంగా ఎలక్ట్రిషన్ మృతి

విద్యుత్ షాక్ తో, చింతపల్లి కి చెందిన నరమోని జంగయ్య అనే ఎలక్ట్రిషన్ మృతి చెందిన సంఘటన, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బి ఎన్ రెడ్డి నగర్ హై రైస్ కన్స్ట్రక్షన్ లో దారుణం చోటుచేసుకుంది. మృతుని బంధువులు చెప్పిన వివరాలు ప్రకారం……చనిపోయిన వ్యక్తి గురించి కనీస సమాచారం తల్లితండ్రులకు భార్యకి అందించకుండా పెట్రోల్ పోసి కాల్చడానికి ఒక కార్ లో నుండి మరో కార్ లోకి పెట్రోల్ బాటిల్స్…

Read More
A violent clash between two groups of hijras in Ibrahimpatnam led to heightened tensions at the local police station, with members from Vijayawada escalating the situation.

ఇబ్రహీంపట్నంలో హిజ్రాల మధ్య గొడవ

హిజ్రాలు రెండు గ్రూప్ ల మధ్య జరిగిన గొడవకు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ వేదిక అయింది. విజయవాడకు చెందిన వారు ఇబ్రహీంపట్నం వారి ఫై దాడి చేసే వరకు వెళ్ళింది. కొండపల్లిలో వారు మధ్య జరిగిన పోరు పోలీసు స్టేషన్ వేదిక అయింది. ఇబ్రహీంపట్నంకు చెందిన హిజ్రాలు కేసు పెట్టారు. విజయవాడ కు చెందిన వందల మంది స్టేషన్ కీ వచ్చి గొడవకు రావడంతో పోలీసు స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది.

Read More
Kandukur police solved the murder case of an elderly couple within 48 hours, linking it to other previous cases through fingerprint evidence.

కందుకూరులో వృద్ధ దంపతుల హత్య కేసు చేదించిన సీపీ సుధీర్ బాబు

కందుకూరు మండలంలో వృద్ధ దంపతుల హత్య కేసును 48 గంటల్లో చేదించామని,రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సీపీ క్యాంప్ ఆఫీస్ యందు విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితుడి ద్వారా మిగతా రెండు హత్య కేసులు చేదించామని, మృతుడు ఊషయ్యకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా ట్రేజ్ అవుట్ చేశామని, ఏడాది…

Read More
Eluganti Madhusudhan Reddy took the oath as Chairman of the Ranga Reddy District Library Association in a ceremony attended by notable political figures and community leaders.

ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గ్రంథాలయా సంస్థల చైర్మన్

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయా సంస్థల చైర్మన్ గా ఎన్నికైన ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకరోత్సవాన్ని మహేశ్వరం నియోజకవర్గంలో గల రంగారెడ్డి జిల్లా ప్రధాన గ్రంథాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను, తాండూరు శాసనసభ్యుడు బయ్యాని మనోహర్ రెడ్డితో పాటు చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య, మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కమిషనర్ జి.రఘు కలిసి ఆయనకు ఘనస్వాగతం…

Read More
Rajendranagar in Ranga Reddy district is set for significant changes with major road expansion projects aimed at enhancing connectivity and infrastructure.

రాజేంద్రనగర్ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

రంగారెడ్డి జిల్లాలోని కీలక నియోజకవర్గం రాజేంద్రనగర్ త్వరలోనే విశాలమైన మార్పులకు సిద్దమవుతోంది. హైదరాబాదు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధికారులు రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు, వర్షాకాలం ముగిసిన తరువాత, శంషాబాద్ మరియు నర్సింగి మున్సిపాలిటీలలో కనెక్టివిటీ మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. మంగళవారం మైలార్దేవ్‌పల్లి లోని ఎమ్మెల్యే టీ ప్రకాశ్ గౌడ్ నివాసంలో జరిగిన సమావేశంలో HRDCL అధికారులు ఈ ప్రాజెక్టుల వివరాలను సమీక్షించారు. మొత్తం రూ.200.25 కోట్ల…

Read More
KTR assured Hydra victims in Attapur that the government will stand by them and protect their homes. He promised to address their concerns directly.

హైడ్రా బాధితులకోసం కేటీఆర్ ధైర్యం – ఇళ్లను కాపాడతామని హామీ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ శ్రీ లక్ష్మీ కాలనీలో నిర్వహించిన హైడ్రా బాధితుల పరామర్శ సమావేశంలో మంత్రి కేటీఆర్ బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. “ఏ అర్ధరాత్రి అయినా సరే నన్ను సంప్రదించవచ్చునని, మీ సమస్యలను పట్టించుకుంటానని నేను ఇక్కడ ఉన్నాను,” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “హైడ్రా బాధితులపై ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకుండా మిగిలిన వాటిని పక్కన పెట్టడం సరైనది…

Read More