BJP accuses former minister Sabitha Indra Reddy of making false promises and deceiving all communities in Maheshwaram constituency. Chargesheet announced.

సబితా ఇంద్రారెడ్డి పై బిజెపి ఆరోపణలు

మహేశ్వరం శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికలకు ముందు మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చడానికి కృషి చేయకుండా ప్రజలను మోసం చేసారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరోపించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో, సబితా ఇంద్రారెడ్డి పై ఛార్జ్ షీట్ విడుదల చేసే అంశాన్ని అధికారికంగా ప్రకటించారు. సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు నిచ్చిన హామీలను…

Read More
The Innovation Boot Camp, in collaboration with AICTE and Ministry of Education, was inaugurated at Pallavi Engineering College to enhance student skills in design and entrepreneurship.

పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ ప్రారంభం

నాగోల్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంప్‌లను మొదటి రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆవిష్కరణ, రూపకల్పన, వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి హాజరై, పీఏమై నరేంద్ర మోదీ ఊహించిన…

Read More
The inauguration of the Raghvanshi Aerospace Unit in Maheshwaram marks significant job opportunities in defense and aerospace for local youth.

మహేశ్వరం లో రఘువంశీ ఏరోస్పెస్ యూనిట్ శంకుస్థాపన

ఆకాశమే హద్దుగా యువతకు అవకాశాలు వస్తాయని, మహేశ్వరం నియోజకవర్గంలో గల రఘువంశీ ఏరోస్పెస్ యూనిట్ తయారీ కేంద్రాన్ని శంకుస్థాపనను చేస్తున్న నేపథ్యంలో, మంత్రి శ్రీధర్ బాబుఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత దశాబ్దన్నర కాలంలో ఏరోస్పెస్ లో అపారమైన అవకాశాలు వచ్చాయని, ఆకాశమే హద్దుగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు డిఫెన్స్, వైమానిక రంగాల్లో ఎదిగేందుకు అవకాశం ఉందని, అలాగే ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి గ్రామంలోని హార్డ్ వేర్ పార్క్ లో…

Read More
Jakkadi Prabhakar Reddy expressed anger over the demolition of YSR's statue at Kaminenni Chowrasta in LB Nagar, demanding immediate action and restoration of the statue.

వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

అభివృద్ధి పేరిట స్వర్గీయ కాంగ్రెస్ నాయకుడు వైయస్సార్ విగ్రహ దిమ్మెను కూల్చివేసిన నేపథ్యంలో, టిపిసిసి ప్రతినిధి, ఎల్బీనగర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కడి ప్రభాకర్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గంలోగల కామినేని చౌరస్తా వద్ద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..కామినేని చౌరస్తాకు కాంగ్రెస్ నాయకులతో ఆయన తరలివచ్చి నిర్మాణ పనులను పరిశీలించి దిమ్మెను కూల్చివేసిన కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి ప్రోత్బలంతోనే అధికారులు, కాంట్రాక్టర్లు…

Read More
A fire at Sri Lakshmi Cloth Store in Shivrampally caused panic but was controlled without casualties. Property damage is significant, and an investigation is underway.

శివరాంపల్లిలో శ్రీలక్ష్మి క్లాత్ స్టోర్‌లో భారీ అగ్ని ప్రమాదం

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో ప్రసిద్ధమైన శ్రీలక్ష్మి క్లాత్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అట్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పెద్దమొత్తంలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం లేదు. అట్టాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ జి. వెంకట్ సమాచారం మేరకు, అగ్ని ప్రమాదం అనుకోని పరిస్థితుల్లో సంభవించిందని, అయితే ఫైరింగ్ సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటనా స్థలం గందరగోళంగా మారింది. మంటలు,…

Read More
Etela Rajender supports Musi River eviction victims, demands fair compensation, and accuses Congress of neglecting affected families' welfare

మూసీ బాధితుల సమస్యలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆగ్రహం

ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ లో బస్తినిద్ర కార్యక్రమంలో ఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన మరుసటి రోజు తెల్లవారుజామున న్యూ మారుతి నగర్ , సత్యా నగర్, పనిగిరి కాలనీలలో పాదయాత్ర చేస్తూ కాలనీల వాసులందరికీ ధైర్యంగా ఉండాలని మీకు మేము అండగా ఉన్నామని చెప్పడంతో కాలనీల వాసులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఫణిగిరి కాలనీ సాయిబాబా గుడి ఆవరణలో మూసి బాధితులతో మాట్లాడడం జరిగింది. తదనంతరం మల్కాజ్గిరి…

Read More
A shocking incident of assault by a son-in-law on his mother-in-law came to light in Rangareddy district. The police have arrested the accused and are investigating the case.

రంగారెడ్డి జిల్లాలో అత్తపై అల్లుడి అత్యాచారం

కామానికి కళ్ళు లేవని, మన పూర్వీకుల నుంచి వచ్చిన సూక్తి, అయితే దీనికి ఈ సూక్తికి 100% న్యాయం చేసి స్వయంగా అల్లుడు తల్లి లాంటి అత్తపై వావి వరసలు మరిచి అత్యాచారం చేసిన సంఘటన, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పీఎస్ పరిధిలో గల మహమూద్ కాలనీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనపై బాలాపూర్ సిఐ ఎం. సుధాకర్ మాట్లాడుతూ…… మహమ్మద్ షాకిర్ అనే వ్యక్తి ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడని, ఆయనకు మొత్తం ముగ్గురు భార్యలుఅని,మొదటి…

Read More