Concerns were raised about chemical waste from the RFCL factory impacting local drainage. Leaders urge for measures to control pollution and improve community welfare.

ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ మురుగు నీటి కాలువకు ప్రతికూల ప్రభావాలు

జనావాసాల మీదుగా ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువలోకి ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న విష రసాయన వ్యర్ధాలు వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శరవణన్ కలిసి రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ , కార్పొరేటర్లు మహంకాళి స్వామి , బొంతల రాజేష్ , ముస్తఫా తదితర నాయకులు కోరారు. బుధవారం ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ సందర్శనకు…

Read More
Congress leaders submitted a petition to the Additional District Collector in Ramagundam, requesting garbage clearance and installation of LED streetlights in NTPC wards.

ఎన్టీపీసీ వార్డుల అభివృద్ధి కోసం అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం

రామగుండం లోని ఎమ్మార్వో ఆఫీస్ లో గౌరవనీయులైనటువంటి అడిషనల్ డిస్టిక్ కలెక్టర్ మరియు లోకల్ బాడీ అరుణ శ్రీ గారి కి ఎన్టిపిసి లో ఉన్నటువంటి వార్డులలో చెత్త మరియు మురికి కాలువలు ఇంకా స్ట్రీట్ లైట్స్ కొరకు తమ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎన్టిపిసి లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎన్టిపిసి మార్కెట్ ఘాట్, మేడిపల్లి చెరువు ఘాట్ , జంగాలపల్లి బ్రిడ్జి ఘాట్, న్యూ పరేడ్పల్లి బ్రిడ్జి ఘాట్ చెత్త క్లీ చేసి మరియు…

Read More
In Anthargaon Mandal, cheques worth ₹1.02 crores were distributed to beneficiaries across various villages. MLA Raj Thakur promised to resolve people's issues promptly.

అంతర్గం మండలంలో రూ. 1.02 కోటి విలువైన చెక్కుల పంపిణీ

అంతర్గం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మొత్తం 102 చెక్కులు 1,02,11,832 కోటి రెండు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఆకెనపల్లి 6 చెక్కులు మొత్తం రూ,600696, ఆంతర్గం చెక్కులు 3 మొత్తం రూ,300348 బ్రమనపల్లి చెక్కులు 10 మొత్తం రూ,1001160, ఎగ్లాస్పూర్ లో 6చెక్కులు మొత్తం రూ 600696, గొలివాడా లో 3 చెక్కులు మొత్తం రూ,300348, కుందన్ పల్లి లో చెక్కులు 11 మొత్తం…

Read More
The Ramagundam Municipal Corporation demolished an unauthorized structure in Gautami Nagar, highlighting the importance of obtaining proper permits for construction.

గౌతమి నగర్‌లో అనుమతి లేని కట్టడాన్ని కూల్చివేత

గౌతమి నగర్ లో అనుమతి లేని కట్టడాన్ని రామగుండం నగర సంస్థ కూల్చివేసింది. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమీషనర్ (ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది బుధవారం ఉదయం గౌతమి నగర్ లోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పర్లపెల్లి సందీప్ అనే వ్యక్తి నిర్మిస్తున్న అనధికార కట్టడాన్ని కూల్చివేశారు. నోటీస్ జారీ చేసినప్పటికీ సదరు భవన నిర్మాణ…

Read More
A free fish seed distribution program was held in Ramagundam under the Telangana government, attended by local leaders to support fishermen's families.

రామగుండంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

రామగుండం పట్టణంలోని పెద్ద చెరువు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారితో పాటు టీజీఎఫ్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ మెట్టు సాయికుమార్ గారు విశిష్ట అతిథిగా హాజరై ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చెరువులో చేప పిల్లల్ని వదులుతూ ప్రారంభించడం జరిగినది.టీజిఎఫ్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మాట్లాడుతూ…..జనంలో ఒక్కడిగా తన వ్యక్తిగత…

Read More
Tensions arose in Godavarikhani as BRS activists protested for a 33% share of profits for Singareni workers, leading to police intervention.

గోదావరిఖని చౌరస్తాలో BRS కార్యకర్తల నిరసన

ఈరోజు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బి ఆర్ ఎస్ కార్యకర్తలు సింగరేణి కార్మికులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు.సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తు నిరసన దీక్షలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ , మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలు మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు గోదావరిఖని చౌరస్తా లో దీక్ష చేస్తుంటే కనీసం టెంట్ వేయకుండా అడ్డుకున్నారు . ఈరోజు దీక్షను పోలీసులు భగ్నం…

Read More
The All India Ambedkar Youth Association has formed a new committee in Somnapalli village to promote Dr. Ambedkar's ideals, with key members elected during a recent meeting.

సోమనపల్లిలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నుకోండి

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సోమనపల్లి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం సోమనపల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపెల్లి బాపయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లేందుకు అంబేద్కర్ యువజన సంఘం కమిటీ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉప్పులేటి…

Read More