In Ramagundam, BRS leaders condemned the Congress government for not implementing the Raitu Bandhu scheme, demanding immediate financial support for farmers.

రైతు భరోసా కోసం BRS పార్టీ నిరసన

కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతుబంధు పధకం అమలు చేయకుండా రైతులను రెవంత్ రెడ్డి సర్కార్ నట్టేటా ముంచిందని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ గారు విమర్శించారు. రైతు భరోసాపై సబ్ కమిటీ వేశాం.. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా వేస్తామన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలు నిరసనగా బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కే.టీ.ఆర్ గారి…

Read More
Ramagundam MLA Raj Thagur inaugurated the Hyderabad International Jewelry Show, highlighting a wide range of affordable ornaments available for all communities.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో ప్రారంభం

హైదరాబాదులో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాలకు అవసరమైన ఆర్నమెంట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. విభిన్న నమూనాలతో సరసమైన రేట్లతో జువెలరీస్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వినియోదారులకు అవసరమైన, విభిన్న నమూనాలు సెలెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Read More
The Ramagundam Collector and local MLA launched a skill training program to empower unemployed youth. Plans for IT and AI skill centers are underway.

రామగుండంలో యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ RG-1 ఏరియా ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ కోయ హర్ష గారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు GMR సంస్థ ఉచిత శిక్షణ కి హైదరాబాద్ వెళ్తున్న నిరుద్యోగ యువతి, యువకులను బస్సు ఎక్కించి జండా ఊపిన శుభాకాంక్షలు తెలిపిన రాజ్ ఠాకూర్ *నైపుణ్యాలతో మంచి ఉపాధి సాధ్యం…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *యువత నైపుణ్య ఉపాధి శిక్షణ అవకాశాలను…

Read More
Congress leaders in Godavarikhani protested against the media by burning the Namaste Telangana newspaper, accusing it of biased reporting against their MLA Raj Tagore.

నమస్తే తెలంగాణ పత్రిక దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

జర్నలిజం పారదర్శకంగా ఉండాలి. నమస్తే తెలంగాణ దిన పత్రికను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు… కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజుల్లోనే రామన్న పరిశ్రమిక ప్రాంతానికి 400 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు తమ ఎమ్మెల్యే గారిపై వార్తలు రాస్తే ఖబడ్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ప్రభుత్వం పాలకులను ప్రజలు బొందల గడ్డకు పంపించారు. గోదావరిఖని:…

Read More
On Vijayadashami, Ramagundam celebrates by planting sacred Jammi tree saplings, preserving tradition and culture under the guidance of local leaders.

జమ్మి చెట్టు మొక్కలు నాటిన విజయదశమి వేడుకలు

రామగుండం పట్టణ ఆత్మీయ సోదరి,సోదరులకు కార్మికుల,కర్షకులకు ప్రజలకు నా హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ…బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరుకంటి చందర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయదశమి పండుగ పురస్కరించుకొని సాంప్రదాయానికి, సంస్కృతి చిహ్నమైన జమ్మి చెట్టు ఆకు.. జమ్మి ఆకు లేనిదే దసరా ఉత్సవం కనిపించదు అలాంటి జమ్మి ఆకు పవిత్రమైనది ప్రత్యేకమైనది… అలాంటి జమ్మి చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై…

Read More
The Vijayadashami celebrations in Ramagundam featured various cultural activities, attended by local leaders, officials, and a large crowd.

రామగుండంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

ఈ విజయదశమిఉత్సవాలను రామగుండం నగరపాలక సంస్థ మేయర్ అనిల్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ఈ ఉత్సవాలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్, పెద్దపల్లి జిల్లాకలెక్టర్ , సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, సింగరేణి యూనియన్ నాయకులు, రామగుండం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా అతిథులుగా హాజరు కాగా, సింగరేణి అధికారులు, ఉద్యోగులు కూడా కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు…

Read More
హనుమాన్ నగర్‌కు చెందిన వినయ్ కుమార్, వివాహితతో ప్రేమ వ్యవహారం కారణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

హనుమాన్ నగర్‌లో వినయ్ కుమార్ హత్య

8ఇంక్లైన్ కాలనీలోని హనుమాన్ నగర్ కు చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. గోదావరిఖనికి చెందిన వివాహితతో ప్రేమ వ్యవహారమే వినయ్ హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది, వినయ్ కుమార్ గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో స్కావేంజర్ గా పనిచేస్తున్నాడు. గోదావరిఖనికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితతో కొంతకాలంగా మృతుడు ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు..ఈ క్రమం లో సదరు వివాహితను మూడు నెలల క్రితం వినయ్…

Read More