Today, Ramagundam MLA Shri Makkansingh Raj Thakur met with local education officials and students to discuss issues related to schools and education development in the region.

రామగుండం ఎమ్మెల్యే ను కలిసిన విద్యాశాఖ ప్రతినిధులు

రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎంఈఓ శ్రీ గడ్డం చంద్రయ్య, ముత్తారం ఎమ్ఈఓ ఇరుగురాల ఓదెలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గోదావరిఖని ప్రధానోపాధ్యాయులు జింక మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పాఠశాల సమస్యలు, అలాగే రామగుండం మండల విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలను పరిశీలించారు. విద్యాభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు మరియు విద్యా సమాజం అభిప్రాయం వ్యక్తం చేశారు….

Read More
MLA Makkan Singh Raj Thakur assured farmers of timely purchases without cuts and a bonus of ₹500 for fine rice, emphasizing the government's commitment to farmers.

రైతులకు సకాలంలో కొనుగోలు, సర్దుబాటు హామీ

గత ప్రభుత్వం మాదిరిగా నా రైతు సోదరులను తాలు, తప్ప, పేరిట ఒక్క గింజ కట్ చేసిన వదిలిపెట్టేది లేదు , ఇది ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో ప్రజా పాలన కొనసాగుతున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన నా దృష్టికి తీసుకురావాలి. MLA మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గత సీజన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలాంటి తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని ,…

Read More
MLA Raj Thakur visited daily wage laborers injured in a tractor-trailer accident at Mamata Hospital, Godavarikhani.

ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

ప్రమాదానికి గురైన రోజువారీ కార్మికులను పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని గోదావరిఖని మమత హాస్పిటల్ లో బ్రాహ్మణపల్లి కు చెందిన రోజువారీ కూలిలు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటన ను తెలుసుకొని వేను వెంటనే గోదావరిఖని మమత హాస్పిటల్ చేరుకొని వారిని పరామర్శించిన రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాజ్ ఠాగూర్ చిలుక లక్మీ, కొండ్రా కొమురక్కా, చిలుక సరిత, పబ్బ ఉమా, చిలుక…

Read More
Congress claims credit for transforming Ramagundam into a corporation and establishing RUDA for regional development.

రామగుండం కార్పొరేషన్ అవతరణ ఘనత కాంగ్రెస్ పార్టీది

రామగుండం మున్సిపల్ ను కార్పోరేషన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వం ది రురల్ అర్బన్ అథారిటీ అభివృద్ధి సంస్థ (RUDA)ఏర్పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం రామగుండం నగర పాలక సంస్థతోపాటు పెద్దపెల్లి మంతిని సుల్తానాబాద్ మున్సిపాలిటీ 198 గ్రామాలు విలీనం చేస్తూ, ప్రతిపాదనలు . RUDA ఏర్పాటు జీవో జారీ చేసిన మున్సిపల్ కార్యదర్శి దాన కిషోర్ అహ్మద్ బాబా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ సాంఘిక కార్మికుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ గౌరవ…

Read More
In Godavarikhani, a blood donation camp was organized by police with Lions Club support, emphasizing the importance of blood donation to save lives.

రక్తదాన శిబిరంలో పోలీసుల విశేష భాగస్వామ్యం

మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల (ఫ్లాగ్ డే) సందర్భంగా గోదావరిఖని సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రక్తదానం శిభిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికిశిబిరాన్ని ముఖ్య అతిధిగా పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి గారు హాజరై పోలీస్ అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Read More
Ramagundam MLA Makkansinh Raj Thakur inaugurated the long-awaited Sub-Registration Office, fulfilling the public’s need for local property services.

రామగుండంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభం

రామగుండం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఈరోజుతో నెరవేరిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం రామగుండం పట్టణం రైల్వే స్టేషన్ ఏరియా పాత ఎంపీపీ కార్యాలయ భవనంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పల్లెలోని ప్రజలు వారి కమర్షియల్ భూములు ఇతర అవసరాల కోసం పెద్దపల్లికి వెళ్లాల్సి వచ్చేదని ఇకనుంచి ఈ కార్యాలయంలోనే ఎలాంటి శ్రమ లేకుండా వారి పనులు పూర్తవుతాయని, క్రయ విక్రయ భూములకు…

Read More
In Ramagundam, municipal officials conducted inspections to seize banned plastics and imposed fines on shopkeepers for violations, enhancing environmental compliance.

రామగుండంలో నిషేధిత ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు

జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) &కమీషనర్ (ఎఫ్ ఎ సి ) ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ సిబ్బంది మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్ నిల్వలను స్వాధీనం చేసుకొని దుకాణ నిర్వాహకులకు జరిమానా విధించారు. అడ్డగుంటపల్లి లోని లక్ష్మీ కిరాణా దుకాణం నిర్వాహకులకు రూ 20,000 జరిమానా విధించారు. అలాగే ప్లాస్టిక్ ఉపయోగిస్తుండడంతో పాటు పళ్ళ వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేస్తున్న పళ్ళ…

Read More