congress strategy for telangana panchayat elections

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా | Congress Panchayat Election Strategy

Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగం పెంచుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 27 మునిసిపాలిటీలను కలిపే ప్రతిపాదన తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ALSO READ:Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన…

Read More
Venkaiah Naidu comments on free welfare schemes

Free Schemes Debate | ఉచిత పథకాల అమలుపై మాజీ ఉపరాష్ట్రపతి ఆగ్రహం 

Former Vice President Venkaiah Naidu: ఉచిత పథకాల అమలుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం ప్రభుత్వాలు ఉచితాల పేరుతో పథకాలు (free schemes)ప్రకటిస్తే, సాయంత్రానికి మద్యం రూపంలో ప్రజల జేబుల్లోంచి కాళీఅవుతున్న పరిస్థితి నెలకొన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ALSO READ:Kukatpally Demolition | హైదరాబాద్‌లో పేదల ఇండ్లపై మరోసారి బుల్డోజర్    ఇది సాధారణ విషయం కాదని, ప్రజల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యవస్థగా అభివర్ణించారు….

Read More
Bulldozer demolition drive in Prakash Nagar, Kukatpally, Hyderabad

Kukatpally Demolition | హైదరాబాద్‌లో పేదల ఇండ్లపై మరోసారి బుల్డోజర్   

Hyderabad demolition drive: హైదరాబాద్‌లో మరోసారి పేదల గృహాలపై బుల్డోజర్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్‌పల్లి పరిధిలోని నల్ల చెరువు సమీపంలో ఉన్న ప్రకాశ్ నగర్ కాలనీలో హైడ్రా బృందం ఆకస్మికంగా కూల్చివేతలను ప్రారంభించింది. ముందస్తు సమాచారం లేకుండా చర్యలు చేపట్టడం వల్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేసిన ప్రజలు హైడ్రా సిబ్బందిని నిలదీయడంతో అక్కడ వాగ్వాదం నెలకొంది. తమ ఇళ్లను కాపాడుకోవడానికి నివాసితులు యంత్రాల ముందు నిలబడ్డారు. సంఘటన…

Read More
Fake IPS officer Shashikant arrested in Filmnagar for extortion and threats

Fake IPS Officer Arrested | ఫిల్మ్‌నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

ఫిల్మ్‌నగర్‌లో పట్టుబడ్డ నకిలీ ఐపీఎస్ అధికారి..బిల్డర్లపై బెదిరింపులు, వసూళ్లుఫిల్మ్‌నగర్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిగా తిరుగుతున్న శశికాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటూ ఇద్దరి గన్‌మెన్‌లను వెంట తీసుకుని స్పెషల్ ఆఫీసర్‌గా బిల్డర్లను బెదిరించినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ పలువురు బిల్డర్లను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.డబ్బు తీసుకున్న తర్వాత ప్రాజెక్టులు ఇవ్వకపోగా, తిరిగి అడిగిన వారికి గన్‌మెన్‌ల ద్వారా బెదిరింపులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ALSO READ:రంగనాథ్‌కు…

Read More
Telangana High Court warns Hydhra Commissioner Ranganath of non-bailable warrant for failing to appear

రంగనాథ్‌కు హైకోర్టు వార్నింగ్..హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్

Hydhra Commissioner Ranganath: రంగనాథ్ ప్రత్యక్షంగా  హైకోర్టు కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం అని ధర్మస్థానం హైద్రా కమిషనర్ను హెచ్చక  ఇక వివరాల్లోకి వెళ్తే. తెలంగాణ హైకోర్టు హైద్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదానికి సంబంధించి కోర్టు ఆదేశాలను ఆయన పాటించకపోవడం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ALSO READ:వంట సరిగా చేయలేదని భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త…చివరికి దారుణం ఈ నేపథ్యంలో, డిసెంబర్ 5వ తేదీలోపు…

Read More
Telangana woman dies by suicide after alleged harassment by husband over cooking issues

వంట సరిగా చేయలేదని భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త…చివరికి దారుణం

Husband harassment: తెలంగాణ వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం, ధరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల శిరీషను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం శిరీష వంట సరిగ్గా చేయడం లేదన్న కారణంతో శివలింగం తరచూ ఆమెను అవమానిస్తూ వేధించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అంతేకాక, తక్కువ చదువుకుందని కూడా విమర్శలు చేస్తూ శిరీషపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివలింగం, శిరీషను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం…

Read More
Telangana government highway tourism plan with resorts

Telangana Highway Tourism Plan | తెలంగాణ రైజింగ్ విజన్-2047లో కొత్త ప్రతిపాదనలు 

Rising Vision–2047: తెలంగాణ టూరిజం అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హైవే టూరిజంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్–2047(Rising Vision 2047)లో భాగంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అదనంగా పిట్ స్టాప్స్, విశ్రాంతి గదులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు(EV charging stations), మోటల్స్, రైతుల ఆహారశాలలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించింది. also read:బ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS…

Read More