Telangana government releases ₹480 crore for welfare schemes including paddy bonus and LPG subsidy

Telangana Govt Funds Release: సంక్షేమ పథకాల కోసం రూ.480 కోట్ల మంజూరు

Paddy Bonus:వివిధ సంక్షేమ పథకాలకు భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు  కోసం భారీగా నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.480 కోట్లను విడుదల చేస్తూ సంబంధిత శాఖలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సన్న ధాన్యం బోనస్ చెల్లింపుల కోసం అత్యధికంగా రూ.200 కోట్లు కేటాయింపుచేయడం జరిగింది. రైతులకు వడ్ల బోనస్‌ను వేగంగా చేరవేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసినట్లు తెలిపింది. also read:IT…

Read More
Dhanam Nagender and Kadiyam Srihari considering resignation amid disqualification threat in Telangana

Telangana MLAs Disqualification:అనర్హత వేటు భయంతో రాజీనామా యోచనలో దానం, కడియం.?

Telangana MLAs Disqualification: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Dhanam Nagender), కడియం శ్రీహరి(Kadiyam Srihari) అనర్హత తప్పించుకునేందుకు ముందుగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల కోసం దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు(Disqualification…

Read More
CM Revanth Reddy plans 90 percent Congress victory in Telangana Panchayat Elections

Telangana Panchayat Elections:పంచాయతీ ఎన్నికల్లో 90% విజయమే లక్ష్యం – రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను డిసెంబర్ 9న ఘనంగా నిర్వహించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలి విడత పోలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 5 రోజుల గ్యాప్‌తో మూడు విడతల్లో ఎన్నికలు జరిపి కొత్త పంచాయతీ పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 90 శాతం గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ లక్ష్యం. పార్టీ ఎమ్మెల్యేలు,…

Read More
Farmers meeting MLA Chinta Prabhakar in Sangareddy over TGIIC land acquisition

పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి:MLA Chinta Prabhakar

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 92లో TGIIC ద్వారా పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. పరిశ్రమల లో కోల్పోతున్న భూముల మీదనే తమ కుటుంబాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయని, భూములు తీసుకుంటే అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని…

Read More
Telangana govt issues major transfer orders for 32 IPS officers across the state

Telangana IPS Transfers | రాష్ట్రంలో 32 మంది IPS అధికారులకు బదిలీలు 

తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్‌ బదిలీలు జరిగాయి. ప్రభుత్వం మొత్తం “32 మంది IPS” అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విభాగాల్లో ఉన్న పలువురు అధికారులకు కొత్త బాధ్యతలను అప్పగించింది. ALSO READ:Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం ఇదిగో వివరాలు:నార్కొటిక్ ఎస్పీగా పద్మ నియమితులయ్యారు. సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే టాస్క్ ఫోర్స్…

Read More
Launch services between Nagarjuna Sagar and Srisailam

Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం

నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి దృష్ట్యా తిరిగి ప్రారంభిస్తున్న ఈ సేవలకు కొత్త టికెట్ రేట్లు కూడా విడుదలయ్యాయి. పెద్దలకు వన్‌వే ప్రయాణానికి రూ.2,000, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలకు (వయసు 5 నుంచి 10) వన్‌వే ప్రయాణం రూ.1,600, రెండు వైపులా ప్రయాణం రూ.2,600గా టికెట్ ధరలు ఖరారు చేశారు. ALSO READ:RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ…

Read More
RGV reacts to Rajamouli’s Hanuman comments controversy

RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ ట్వీట్…దేవుణ్ని నమ్మకపోవడం కూడా హక్కే

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘వారణాసి’ ఈవెంట్‌లో చేసిన “దేవుణ్ని నమ్మను” హనుమంతుని నమ్మను అనే వ్యాఖ్యలు దుమారం రేపాయి. హనుమాన్‌పై మాట్లాడిన రాజమౌళిని కొన్ని హిందూ సంస్థలు, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తుండగా, ఈ  నేపథ్యంలో రాజమౌళి వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. రాజమౌళిని టార్గెట్ చేస్తున్న వారిపై ఆర్జీవీ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నమ్మకపోవడం కూడా ఒక వ్యక్తిగత హక్కే అని స్పష్టం చేశాడు. ALSO…

Read More