గోసం పల్లె ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పై విద్యార్థుల ఆరోపణలు
ఏ స్కూల్లోనైనా విద్యార్థులకు నచ్చే విధంగా చదువు చెప్పే టీచర్లను చూసాం కానీ గోసం పల్లె పాఠశాలలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఓ టీచర్ స్కూల్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యిందంటే చాలు, విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతారు. ఈ పాఠశాలలో 4 గురు టీచర్లు ఉన్నారు, అయితే ముగ్గురు టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రస్తుతం ఆ స్కూల్లో ఒకే టీచర్ విద్యను బోధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు చెప్పినట్లుగా, ఈ టీచర్ బూతు మాటలు మాట్లాడుతున్నాడని వారు ఆందోళన…
