Collector Abhilash Abhinav directed officials to address public issues quickly during the Prajavani program, focusing on education, health, and agriculture.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజావాణి కార్యక్రమంలో ఆదేశాలు

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ముఖ్యంగా విద్యా ,వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్ల వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ ఆర్జీలను సమర్పించారు. ప్రధానమంత్రి జన సురక్ష యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ పథకం వల్ల కలిగే లాభాల…

Read More
In Khanapur, Nirmal district, a tribute was paid to police martyrs, honoring their sacrifices for public safety, with officials emphasizing the importance of their dedication.

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక స్టేషన్లో పోలీస్ అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం పోలీసులు నిరంతరం కఠినమైన విధులు నిర్వహిస్తున్నారన్నారు.పోలీసు అమరుల త్యాగాలు మారువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదారావ్, ఎస్ఐలు,పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read More
In Khanapur, families of Gulf workers expressed joy over the Telangana government's NRI policy for overseas workers, reflecting on the past government's unfulfilled promises.

గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీపై హర్షం

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో గల్ఫ్ కార్మిక కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ హాజరై మాట్లాడారు.. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీని అమలులోకి తేవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఉపాధి…

Read More
The state government is distributing free school materials for pre-primary education to enhance children's learning through play-based activities in Anganwadi centers.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు నూతన మెటీరియల్స్ పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం (ఈ.సి.సి.ఈ) ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కొత్త కరిక్యులంలో భాగంగా ఆటపాటల ద్వారా పిల్లలు విద్యను అభ్యసించి,అంగన్వాడీ కేంద్రాలు ఇక పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా బలపరచడానికి అవసరమయ్యే ఫ్రీ స్కూల్ మెటీరియల్,కిట్స్ ని పంపిణీ చేసే కార్యక్రమంలో నిమగ్నం అయింది.అయితే ప్రైవేట్ కి ధీటుగా పూర్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పిల్లలు విద్యను అభ్యసించడానికి కావలసినటువంటి సౌకౌర్య వంతమైన కిట్స్,మెటీరియల్ ఇప్పటికే సంబంధిత సి.డి.పి.ఓ ఆఫీస్ లకు చేరినట్టు సమాచారం.ఇప్పటికే…

Read More
In Bhainsa market, commission agents and buyers are deceiving farmers by unfairly reducing weights during soybean sales, leaving farmers at a loss.

భైంసా మార్కెట్‌లో రైతులకు కాంటాల మోసం

భైంసా వ్యవసాయ మార్కెట్‌లో సొయా ధర ఎక్కువగా రావడంతో రైతులను మోసం చేస్తున్నారు. వీరికి “తరుగు” పేరిట కుచ్చు టోపీ పెడుతున్నారు.క్వింటాలుకు 2 కిలోల కోత విధిస్తూ, రైతులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారు. వారి సరుకు విలువను తగ్గిస్తూ వారి మట్టిలోపెడుతున్నారు. ఈ కోతలకు వ్యాపారస్తులు సొంత కోడ్‌లు పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. ఇది రైతులపై మరింతగా మోసం చేసే మార్గముగా మారింది. కొనుగోలుదారులు, కమిషన్ ఎజెంట్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారు.అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం…

Read More
Ayudha Puja was performed at Khanapur Police Station, led by CI Saidarao and SI Rahul. The ceremony was held with traditional rituals and Vedic chants by a priest.

ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో సాంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ

అనాదిగా వస్తున్న ఆచారాల వ్యవహారాల ప్రకారం. ప్రజారక్షణలో భాగంగా ప్రతి విజయదశమికి ఆయుధ పూజలు నిర్వహించరు… నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ సైదారావు. Si రాహుల్ ల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది ఆయుధాలకు సాంప్రదాయ బద్దంగా ప్రత్యేక అర్చకుని వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజ నిర్వహించారు.

Read More
Thieves broke into Nallapochamma temple in Khanapur, stealing gold ornaments and silver idols. The priest discovered the robbery in the morning, prompting a police investigation.

ఖానాపూర్ నల్లపోచమ్మ గుడిలో దొంగతనం కలకలం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెంకొని వాగు దగ్గర ఉన్న నల్లపోచమ్మ గుడిలో రాత్రి దొంగతనం చేసిన దొంగలు.. ఉదయం పురోహితుడు పూజకు వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం చూసి అవక్కియ్యాడు.. అమ్మవారి మీద ఉన్న నగలు పుస్తెలతడు,హరం ఓరిజిన్ బంగారం అనుకోని అర్నమెంట్ నగలను మరియు 2 తులాల వెండి విగ్రహాలు,ఇత్తడి నవగ్రహాలు,అమ్మవారి చీరెలను ను దోచుకెళ్లరు. సుమారు 30 వేలు రూపాలు విలువ ఉందని తెలిపిన పురోహితుడు విచరణ చేస్తున్న పోలీసులు.

Read More