భైంసా పట్టణంలో పేకాట రాయుళ్ల అరెస్టు

భైంసా పట్టణం లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పేకాట రాయుళ్లు రంగంలోకి దిగి పట్టుకున్న ఏఎస్పి అవినాష్ కుమార్ పట్టుకున్నారు.పేకాట ఆడుతున్న వారిలో చోటమోట నాయకులు వున్నట్లు తెలుస్తోంది.బైంసా మండల వ్యాప్తంగా రోజురోజుకు పేకాట రాయుల్లుమితిమీరిపోతున్నారుమొన్నటికి మొన్న మండలంలోని మహాగం గ్రామంలో పేకాట రాయలు పట్టుబడగా, తాజాగా శనివారం మధ్యానం బైoసా పట్టణంలో పేకాట రాయళ్ళు పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఘటన వేలుగులోకి వచ్చింది. చోటామోటా నాయకులు సైతం ఈ పేకాటలో తమ జోరుచూపిస్తున్నారు.బైంసా పట్టణంలోని హృందాయ్…

Read More

బాదన్ కుర్తి బిడ్జికి దివంగత నేత స్వర్గీయ రాథోడ్ రమేష్ పెరును నామకరణం చేసిన బాదన్ కుర్తి గ్రామస్థులు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తి ప్రక్కన ఉన్న గోదావరి బిడ్జికి ఎనలేని కృషి చేసి రెండు జిల్లాలు కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు రవణాసౌకర్యం కొరకు చిన్న గోదావరికి బిడ్జి ని కట్టించిన స్వర్గీయ రాథోడ్ రమేష్… రెండు జిల్లాల కలుపలని ఉద్దేశంతో 2008 లో అప్పటి MLA రాథోడ్ రమేష్ బిడ్జి ని నిర్మించాలని కంకణం కట్టుకొని బిడ్జికి నిర్మింపచేశారు. గత రెండు నెలల క్రితం మరణించిన మాజీ MLA,ఎంపీ రాథోడ్ రమేష్. జ్ఞాపకర్థం కొరకు…

Read More