Bangarigadda village sarpanch seat finalized for 73 lakhs

దక్కించుకున్న సర్పంచ్ పదవి రూ.73 లక్షలకు ఏకగ్రీవం 

Sarpanch Election: నల్గొండ జిల్లా చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామ(Bangarigadda village) పంచాయతీలో సర్పంచ్ పదవి ఎన్నికలు విలక్షణంగా మారాయి. ఈసారి సర్పంచ్‌గా పోటీకి మొత్తం 11 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే గ్రామంలో జరుగుతున్న కనకదుర్గ ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో స్థానికులు ఏకగ్రీవానికి ముందుకొచ్చారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల తర్వాత సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా నిర్ణయించాలని తేలింది. ALSO READ:Telangana Vision 2047: రేవంత్…

Read More
Telangana Jagruti president Kalvakuntla Kavitha speaking to media in Nalgonda

Telangana Jagruti:మా పార్టీతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు

నల్గొండ:తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా మా పార్టీతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే జాగృతి లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ, సిబ్బంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన వసతులు లేకపోవడం బాధాకరమని అన్నారు. ALSO READ:Red Fort blast victims:ఎర్రకోట పేలుడు…

Read More
కుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మ*హత్య

కుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మహత్య

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో మానసిక వేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీరా రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం, డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన జెట్టమోని నరసింహ (55) హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తుండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన భార్య గెల్వలమ్మ కరోనా సమయంలో మృతి చెందింది. అప్పటి నుంచి నరసింహ ఒంటరిగా జీవిస్తున్నాడు. ALSO READ:నరసరావుపేట డీఎస్పీపై మాజీ మంత్రి విడదల రజినీ సంచలన ఆరోపణలు –…

Read More
At Vadapalli checkpost, police seized 7 trucks with 2200 paddy bags illegally transported from Andhra. Cases filed against involved brokers.

వాడపల్లి చెక్ పోస్ట్‌లో ధాన్యం లారీలు పట్టివేత

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద శనివారం భారీగా అక్రమంగా రవాణా చేస్తున్న వరి ధాన్యం పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్న ఏడు లారీలు, 2200 ధాన్య బస్తాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ధాన్యాన్ని తెలంగాణలో ప్రభుత్వ బోనస్‌ను పొందేందుకు కేటుగాళ్లు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వేరే రాష్ట్ర ధాన్యాన్ని ఇక్కడ విక్రయించడం నిషేధంగా ఉండటంతో, ఈ…

Read More
A 3-year-old kidnapped in Nalgonda was found in Nakirekal. Police handed him over to his parents and arrested the accused.

నల్లగొండలో కిడ్నాప్ కలకలం.. బాలుడు సురక్షితం!

నల్లగొండ జిల్లాలో మూడు సంవత్సరాల బాలుడు కిడ్నాప్‌ కావడం స్థానికంగా కలకలం రేపింది. బాలుడు అదృశ్యమైన విషయం తెలిసిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. దీంతో బాలుడు నకిరేకల్‌లో గుర్తింపు పొందాడు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిగా సీతారాములు అనే నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి…

Read More
Bird flu scare in Cherukupalli, Nalgonda. 7,000 chickens died in a poultry farm, causing heavy losses to the owner.

నల్గొండ చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. గ్రామ శివారులో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. మొత్తం 13,000 కోళ్లు ఉండగా, ఒక్కసారిగా 7,000 కోళ్లు మరణించడంతో యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో తక్షణమే మృతి చెందిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టినట్లు యజమాని తెలిపారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు….

Read More
Nalgonda Collector announced a special offer for Kanagal Kasturba students, promising a flight trip for those scoring 10/10 GPA in 10th grade.

పదో తరగతి టాపర్లకు కలెక్టర్ బంపర్ ఆఫర్!

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కనగల్ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతిలో 10/10 జీపీఏ సాధిస్తే, వారికి విమానం ఎక్కించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ లేదా చెన్నై వంటి పట్టణాలకు విద్యార్థులను విమానంలో తీసుకెళతానని చెప్పారు. ఈ ప్రోత్సాహకంతో విద్యార్థులు మరింత ఉత్సాహంగా చదువుకునే అవకాశం ఉంది. బుధవారం రాత్రి కలెక్టర్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు…

Read More