Medchal Congress leaders, led by Mayor Amar Singh, support the Moosi River Revival march initiated by Telangana CM Revanth Reddy, joining with farmers and locals.

మూసీ నది పునరుజ్జీవన యాత్రలో మేడ్చల్ కాంగ్రెస్ నేతల సంఘీభావం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు మూసీ నది పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర పిలుపుమేరకు మేడ్చల్ నియోజకవర్గ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారి ఆదేశాలతో పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు పెద్ద ఎత్తున పిలాయిపల్లి తరలి వెళ్లడం జరిగింది. టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారు,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్…

Read More
Rakesh Reddy from Gudimetla expressed his distress over police involvement in the encroachment of their 19 acres of land in Tirumala Nagar, Moula Ali.

గుడిమెట్లలో భూముల కబ్జా పై ఆవేదన

ల్యాండ్ విషయంలో పోలీసులను అడ్డం పెట్టుకొని మా భూములు కబ్జా చేశారని గుడిమెట్ల రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మౌలాలిలోని తిరుమల నగర్ లో ఉండే మా 19 ఎకరాలను గుండాలను పోలీసులను అడ్డం పెట్టుకొని మాభూమిని కబ్జా చేశారని తెలిపారు. 1977లో ఈ ల్యాండ్ ను మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నమని, పహాని కూడా మా పేరు మీద ఉందని అన్నారు. ఇందులో తోటను పెంచం, డైరీ నడిపించడం, క్వారీ బిజినెస్ చేశాం అని అన్నారు….

Read More
In East Anand Bag, two individuals reported mobile thefts after being distracted by thieves. Police are investigating the incidents based on CCTV footage.

ఈస్ట్ ఆనంద్ బాగ్ లో మొబైల్ చోరీ ఘటన

ఉదయం ఆనంద్ బాగ్ లో పాల కోసం వెళ్లిన వ్యక్తి వద్ద నుండి అందరూ చూస్తుండగానే దర్జాగా పాకెట్ లో నుండి ఫోన్ కొట్టేసిన దుండగులు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్ కు వచ్చిన మరో వ్యక్తి వద్ద నుండీ మొబైల్ చోరీ. మొత్తం రెండు చోట్ల ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు తెలిసింది. నీ డబ్బులు కింద పడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తి దృష్టి మరల్చి జేబులో ఉన్న…

Read More
The Telangana government held a committee meeting for the Indiramma Housing Scheme in Ghatkesar, detailing the selection process for beneficiaries.

ఇందిరమ్మ ఇండ్ల స్కీం కమిటీ మీటింగ్ ఘట్కేసర్‌లో జరుగింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ఇందిరమ్మ ఇండ్ల స్కీం” లో భాగంగా ఘట్కేసర్ లోని SBR ఫంక్షన్ హాల్ లో కమిటీ మీటింగ్ మేడ్చల్ బి-బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సభ అధ్యక్షతన జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి,పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ ఉమ్మడి ఘట్కేసార్ కాంగ్రెస్ లీడర్స్ పాల్గొని…

Read More
In Peerzadiguda Municipal Corporation, Mayor Amar Singh distributed clothes to sanitation workers as a Dasara gift, recognizing their hard work and commitment to community welfare.

దసరా కానుకగా పారిశుధ్య కార్మికులకు మేయర్ అమర్ సింగ్ బట్టలు పంపిణీ

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు దసరా కానుకగా మేయర్ అమర్ సింగ్ బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నేడు జరగగా, మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ, “పారిశుధ్య కార్మికుల కృషి అభినందనీయమని” తెలిపారు. మేయర్ ప్రాముఖ్యతను గుర్తించి, పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ త్రిలేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు, అలాగే DE సాయినాథ్ గౌడ్ మరియు ఇతర పారిశుధ్య కార్మికులు…

Read More

నిజాంపేటలో దుర్గమ్మ కుంకుమార్చన కార్యక్రమం

నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గమ్మ వారు ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో గ్రామ ముత్తైదుల మహిళలచే, కుంకుమార్చన దాత మాజీ జెడ్పిటిసి పంజా పద్మజా విజయ్ కుమార్ దంపతుల సహకారంతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఈ సందర్భంగా…

Read More
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో నిజాంపేట పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ రహిత సమాజంపై నాటికలు ప్రదర్శించి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

నిజాంపేటలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య నిజాంపేట మండలంలో పర్యావరణ స్వచ్ఛతకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ప్లాస్టిక్ రహిత సమాజంపై నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించి, గ్రామస్థులు మరుగుదొడ్ల వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని యాదయ్య…

Read More