Bulldozer demolition drive in Prakash Nagar, Kukatpally, Hyderabad

Kukatpally Demolition | హైదరాబాద్‌లో పేదల ఇండ్లపై మరోసారి బుల్డోజర్   

Hyderabad demolition drive: హైదరాబాద్‌లో మరోసారి పేదల గృహాలపై బుల్డోజర్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్‌పల్లి పరిధిలోని నల్ల చెరువు సమీపంలో ఉన్న ప్రకాశ్ నగర్ కాలనీలో హైడ్రా బృందం ఆకస్మికంగా కూల్చివేతలను ప్రారంభించింది. ముందస్తు సమాచారం లేకుండా చర్యలు చేపట్టడం వల్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేసిన ప్రజలు హైడ్రా సిబ్బందిని నిలదీయడంతో అక్కడ వాగ్వాదం నెలకొంది. తమ ఇళ్లను కాపాడుకోవడానికి నివాసితులు యంత్రాల ముందు నిలబడ్డారు. సంఘటన…

Read More
Fake IPS officer Shashikant arrested in Filmnagar for extortion and threats

Fake IPS Officer Arrested | ఫిల్మ్‌నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్

ఫిల్మ్‌నగర్‌లో పట్టుబడ్డ నకిలీ ఐపీఎస్ అధికారి..బిల్డర్లపై బెదిరింపులు, వసూళ్లుఫిల్మ్‌నగర్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిగా తిరుగుతున్న శశికాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అని చెప్పుకుంటూ ఇద్దరి గన్‌మెన్‌లను వెంట తీసుకుని స్పెషల్ ఆఫీసర్‌గా బిల్డర్లను బెదిరించినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ పలువురు బిల్డర్లను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.డబ్బు తీసుకున్న తర్వాత ప్రాజెక్టులు ఇవ్వకపోగా, తిరిగి అడిగిన వారికి గన్‌మెన్‌ల ద్వారా బెదిరింపులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ALSO READ:రంగనాథ్‌కు…

Read More
Telangana High Court warns Hydhra Commissioner Ranganath of non-bailable warrant for failing to appear

రంగనాథ్‌కు హైకోర్టు వార్నింగ్..హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్

Hydhra Commissioner Ranganath: రంగనాథ్ ప్రత్యక్షంగా  హైకోర్టు కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం అని ధర్మస్థానం హైద్రా కమిషనర్ను హెచ్చక  ఇక వివరాల్లోకి వెళ్తే. తెలంగాణ హైకోర్టు హైద్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట వివాదానికి సంబంధించి కోర్టు ఆదేశాలను ఆయన పాటించకపోవడం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ALSO READ:వంట సరిగా చేయలేదని భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్త…చివరికి దారుణం ఈ నేపథ్యంలో, డిసెంబర్ 5వ తేదీలోపు…

Read More
Telangana government highway tourism plan with resorts

Telangana Highway Tourism Plan | తెలంగాణ రైజింగ్ విజన్-2047లో కొత్త ప్రతిపాదనలు 

Rising Vision–2047: తెలంగాణ టూరిజం అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హైవే టూరిజంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్–2047(Rising Vision 2047)లో భాగంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అదనంగా పిట్ స్టాప్స్, విశ్రాంతి గదులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు(EV charging stations), మోటల్స్, రైతుల ఆహారశాలలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించింది. also read:బ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS…

Read More
rahul sipligunj and harinya wedding ceremony traditional look

Rahul Sipligunj Wedding | అంగరంగ వైభవంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వెడ్డింగ్

Rahul Sipligunj Wedding: టాలీవుడ్‌లో  ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj)ఒక ఇంటివాడు అయ్యాడు తన ప్రేయసి హరిణ్య(Harinya)ను నవంబర్ 27న వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ALSO READ:నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు “నాటు నాటు”…

Read More
Deputy CM Bhatti Vikramarka’s son Surya engaged to Sakshi at Pragathi Bhavan

Bhatti Vikramarka Son Engagement | డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్ హాజరైన ప్రముఖులు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య–సాక్షిల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులోని ప్రగతిభవన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు చిరంజీవి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నటుడు బ్రహ్మానందం, టీ. సుబ్బరామిరెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్…

Read More
Safran Aerospace facility launched at GMR Aero Park in Hyderabad

Safran Aerospace Hyderabad: తెలంగాణలో కొత్త ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ గ్రూప్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా (SAESI) యూనిట్‌ను జీఎంఆర్ ఎయిరోపార్క్ SEZ‌లో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగుళూరు–హైదరాబాద్‌ను అధికారిక డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని కేంద్రానికి…

Read More