అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి మహోత్సవం
ఖైరతాబాద్ ఏ వన్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి మహోత్సవం నిర్వహించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అధినేత రఘురాం, జనరల్ సెక్రటరీ కామేశ్వరరావు కందర్ప ఈ వేడుకలను మూడురోజుల కన్నుల పండుగగా నిర్వహించాలని తెలిపారు. ప్రముఖ నటుడు సుమన్ ఈ నెల 20న ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. లలిత కళలకు ప్రాధాన్యత కల్పించే ఈ ఆడిటోరియంలో ప్రజలకు సౌకర్యవంతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు…
