Womens World Cup విజేతలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భేటీ

తొలి వన్డే ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యులు గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో ప్రపంచకప్‌తో మెరిసిన టీమ్‌ఇండియా మహిళలను రాష్ట్రపతి అభినందించారు. ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ, “మన అమ్మాయిల జట్టు భారత మహిళా క్రికెట్‌ను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. మీరు ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని, ఈ స్థాయికి చేరడం గొప్ప విషయం. ఈ విజయం…

Read More
India scored 167/8 against Australia in the fourth T20 at Gold Coast

IND vs AUS: గోల్డ్‌కోస్ట్‌ టీ20లో తడబడిన భారత్ – ఆస్ట్రేలియాకు 168 పరుగుల లక్ష్యం

ఆస్ట్రేలియాతో గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న నాలుగో టీ20 (AUSvIND) మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. తొలి వికెట్‌ కోసం అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ జంట 56 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. అభిషేక్‌ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్‌ 46 పరుగులతో రాణించినా, హాఫ్‌ సెంచరీ చేజారింది. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండు సిక్సర్లతో…

Read More
Indian team announced for Hong Kong Sixes 2025 led by Dinesh Karthik

హాంకాంగ్ సిక్సెస్ 2025:కెప్టెన్‌గా దినేష్ కార్తిక్

హాంకాంగ్ సిక్సెస్ 2025 క్రికెట్ టోర్నమెంట్ నవంబర్ 7న ప్రారంభం కానుంది. నవంబర్ 9 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో ఈ ఆరు ఓవర్ల టోర్నమెంట్ జరుగనుంది. ఈసారి భారత జట్టూ పాల్గొననుంది. తొలి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌తో తలపడనుండగా, అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ **దినేష్ కార్తిక్** జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. భారత జట్టులో మొత్తం ఏడుగురు ఆటగాళ్లు ఉన్నారు. గత ఎడిషన్ కెప్టెన్ **రాబిన్ ఉతప్ప** తిరిగి జట్టులోకి వచ్చాడు. 2024 టోర్నమెంట్‌లో…

Read More
India vs Pakistan teams to clash again in November 2025 during Hong Kong Sixes and Rising Stars Asia Cup tournaments.

IND VS PAK:మరోసారి ఉత్కంఠకు రంగం సిద్ధం 

ఆసియా కప్‌ 2025లో మూడు సార్లు తలపడిన భారత్‌, పాకిస్తాన్‌ జట్లు మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేయడానికి సిద్ధమయ్యాయి. నవంబర్‌లో జరిగే హాంకాంగ్‌ సిక్సర్స్‌ టోర్నమెంట్‌ మరియు రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లలో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడే అవకాశం ఉంది. మొదటగా నవంబర్‌ 7న హాంకాంగ్‌లోని టిన్‌ క్వాంగ్‌ రోడ్‌ రిక్రియేషన్‌ గ్రౌండ్‌లో 6-ఓవర్ల ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి. ఇది హాంకాంగ్‌ సిక్సర్స్‌ టోర్నీలో తొలి మ్యాచ్‌….

Read More
mandira bedi recalls her memory helps to womens cricket team

టికెట్లకు డబ్బుల్లేకపోయినా మహిళా క్రికెట్‌ జట్టుకు అండగా నిలిచిన మందిరా బేడీ 

భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన వేళ, గతాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విజయానికి వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు, త్యాగాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు మహిళా క్రికెట్‌ అంటే పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయిన రోజుల్లో, కొంతమంది మాత్రమే వారికి అండగా నిలబడ్డారు. వారిలో నటి, వ్యాఖ్యాత, ఫ్యాషన్‌ డిజైనర్‌ మందిరా బేడీ  (Mandira Bedi )ఒకరు. మాజీ క్రికెటర్‌ “నూతన్‌ గావస్కర్‌”గుర్తుచేసుకుంటూ చెప్పారు –…

Read More

రిషబ్ పంత్ 18వ నెంబర్ జెర్సీతో బరిలోకి – సోషల్ మీడియాలో హీట్

దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఏ’ జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన రిషబ్ పంత్ మరోసారి చర్చనీయాంశంగా మారాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పంత్, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో మొదలైన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, మ్యాచ్ కంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది అతడు ధరించిన జెర్సీ. పంత్ సాధారణంగా 17వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగుతాడు కానీ, ఈసారి మాత్రం 18వ నెంబర్…

Read More

తిలక్ వర్మ రాబ్డోమయోలిసిస్‌తో 2022లో తీవ్ర అనారోగ్యం, మళ్ళీ ఫిట్‌గా తిరిగి మైదానంలో

టీమిండియా యువ క్రికెటర్, ఆసియా కప్ హీరో తిలక్ వర్మ 2022లో తన కెరీర్‌కు గాను, ప్రాణాలకు గాను పెద్ద ముప్పు తెచ్చిన అనారోగ్యం గురించి لأولిసారిగా బయటపెట్టాడు. తిలక్ మాట్లాడుతూ, “రాబ్డోమయోలిసిస్” అనే అరుదైన వ్యాధి కారణంగా కండరాలు మైదానంలోనే బిగుసుకుపోయి తీవ్ర ఇబ్బందిలో పడిపోయానని వివరించాడు. ఈ వ్యాధి వల్ల కేవలం ఆటకే కాదు, ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడిందని అతను గుర్తుచేసుకున్నాడు. గౌరవ్ కపూర్ హోస్ట్ చేసిన ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో…

Read More