వర్షం అడ్డంకిగా మారినా, టీ20 సిరీస్‌ భారత్‌ ఖాతాలోనే

IND vs AUS 5th T20: వర్షం కారణంగా రద్దైన ఐదో మ్యాచ్‌ – సిరీస్‌ భారత్‌ సొంతం

భారత్‌–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు వర్షం కారణంగా రద్దయింది. నవంబర్‌ 8న బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించిన కొద్ది సేపటికే వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది.వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ సమయంలో భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 52 పరుగులు సాధించింది. తీవ్ర వర్షం, మెరుపుల కారణంగా ఆటను మళ్లీ…

Read More
Ind vs Aus 5th T20I: బ్రిస్బేన్‌ గబ్బాలో జరుగుతున్న ఐదవ టీ20లో వర్షం ఆటకు అంతరాయం

Ind vs Aus 5th T20I:గబ్బాలో వర్షం అంతరాయం – గిల్, అభిషేక్‌ శర్మ దూకుడు బ్యాటింగ్‌!

భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదవ, నిర్ణయాత్మక పోరుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికైంది. టాస్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఆ నిర్ణయాన్ని భారత ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మలు దూకుడు బ్యాటింగ్‌తో సవాల్‌ విసిరారు. ALSO READ:తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి మొదటి ఓవర్‌ నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై చెలరేగిన టీమిండియా…

Read More
IND vs AUS 5వ టీ20 మ్యాచ్‌ గాబాలో రసవత్తర పోరు

IND vs AUS 5వ టీ20: సిరీస్‌ కైవసం దిశగా భారత్, ఒత్తిడిలో ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి పోరు ఈరోజు గాబాలో జరగనుంది. ఇప్పటికే 3–1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ తమదే అవుతుంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్వదేశంలో ఓటమి తప్పించుకోవాలనే ఒత్తిడిలో కంగారూలు కనిపిస్తున్నారు. బౌన్స్‌ ఉన్న గాబా పిచ్‌లో ఆసక్తికర పోరు జరగడం ఖాయం. భారత బ్యాటింగ్‌ వైపు చూస్తే శుభ్‌మన్ గిల్‌ ఫామ్‌పై ఇంకా…

Read More
వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వ ఘన సత్కారం

మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వ ఘన సత్కారం – ₹2.5 కోట్లు భారీ  నజరానా

వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టులో ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభను చాటిన తెలుగు తేజం “శ్రీచరణి”కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘన గౌరవం తెలిపింది. ముఖ్యమంత్రి “చంద్రబాబు నాయుడు” నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెకు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం, “గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం”, అలాగే “కడపలో ఇంటి స్థలం”ను బహుమతిగా ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీచరణి ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ,…

Read More
క్రికెటర్‌ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం

ప్రపంచకప్‌ విజేత క్రికెటర్‌ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్‌లో ఘన స్వాగతం

విజయవాడలో క్రికెటర్‌ శ్రీచరణి అడుగుపెట్టగానే ఘన స్వాగతం లభించింది. మహిళా వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), శాప్‌ అధికారులు, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆమెకు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయానికి శ్రీచరణి కీలక పాత్ర పోషించిందని…

Read More
క్వీన్స్‌ల్యాండ్‌లో భారత్‌ ఘన విజయం – సిరీస్‌లో ఆధిక్యం

AUS vs IND: క్వీన్స్‌ల్యాండ్‌లో భారత్‌ ఘన విజయం – సిరీస్‌లో ఆధిక్యం

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. క్వీన్స్‌ల్యాండ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుతంగా ఆడాడు. అభిషేక్‌ శర్మ (28; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1…

Read More