అనుమతిలేని మదర్సాలపై రఘునందన్ ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనేక మదర్సాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడుతున్న మదర్సాలకు అవసరమైన అధికార అనుమతులు ఉన్నాయా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. జిన్నారం మండలంలోని ఓ మదర్సాపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని, అక్కడ చదువుతున్న 70 మంది విద్యార్థులలో 65 మంది బీహార్…
