Duvvuri Subbarao warning about the financial risks of freebies culture in India

RBI Former Governor on Freebies: అప్పులు చేసి ఉచితాలు ఇవ్వడం భవిష్యత్ తరాలపై భారం 

దేశంలో రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న ఉచిత పథకాల పోటీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బహుమతులతో ఎన్నికలు గెలవవచ్చేమో కానీ, ఆ విధానం దేశ నిర్మాణానికి ఏమాత్రం సహాయపడదని ఆయన స్పష్టం చేశారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాసిన వ్యాసంలో సుబ్బారావు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అనుసరిస్తున్న ఉచితాల విధానాన్ని కఠినంగా విమర్శించారు. ALSO READ:ED Issues Notice to Kerala CM…

Read More
ED notice issued to Kerala CM over KIIFB masala bond FEMA violation case

ED Issues Notice to Kerala CM | కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు

ED Issues Notice to Kerala CM: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు సీఎం వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌లకు కూడా అందాయి. 2019లో జరిగిన మసాలా బాండ్‌ల జారీ ప్రక్రియలో విదేశీ మారకపు నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ALSO READ:Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్…

Read More
Tamil Nadu newlywed bride assaulted and confined by husband

Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన వధువు…సైకోగా మారిన భర్త

Tamil Nadu Bride Assault Case: తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణికి చెందిన ఒక యువతికి, వివాహ సమాచార కేంద్రం ద్వారా పురసైవాక్కంకు చెందిన అగస్టిన్ జోష్వాతో తిరుత్తణి ప్రాంతానికి చెందిన యువకుడు  నవంబర్ 23న కుటుంబాల సమ్మతితో వివాహం అయింది. మొదటి రాత్రే భార్య “ముందుగా మనం ఒకరినొకరు అర్థం చేసుకుందాం, ఆ తర్వాతే సంబంధం పెట్టుకుందాం” అని చెప్పడంతో అగస్టిన్ అసహనం వ్యక్తం చేశాడు. తరువాతి రోజు  కూడా ఇదే విషయంపై వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపంతో…

Read More
Officials probe the Kerala TRP scam involving a ₹100 crore bribery network.

Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచం…కేరళలో బహిర్గతం

Kerala TRP scam: టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచాలు ఇచ్చిన భారీ మోసం కేరళలో వెలుగులోకి వచ్చింది. మీడియా నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తే ఈ స్కామ్, దేశవ్యాప్తంగా ఉన్న రూ.50,000 కోట్ల అడ్వర్టైజింగ్ మార్కెట్‌ను కదిలించింది. ప్రముఖ టీవీ ఛానెల్ యజమాని, ముంబైలోని BARC ఉద్యోగి ప్రేమ్‌నాథ్‌తో కలిసి రేటింగ్స్‌ను ఇష్టానుసారంగా మార్చినట్లు  విచారణలో తేలింది. ALSO READ:AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం  KTF…

Read More
Parliament winter session 2025 begins in New Delhi

Parliament Winter Session 2025: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

Parliament winter session 2025: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ(lok sabha), రాజ్యసభల్లో(Rajya sabha) కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సాధారణ చర్చలు, బిల్లుల ప్రవేశపెట్టడం, ప్రశ్నోత్తరాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ALSO READ:ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass…

Read More
Ditva cyclone approaching Tamil Nadu and Puducherry coast

Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

Tamil Nadu Weather: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘దిత్వా’ తుపాను(ditva cyclone) వాయవ్య దిశగా గంటకు సుమారు 7 కి.మీ. వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాన్ని(Puducherry coast) చేరుకుంది. రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు మరియు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ALSO READ:Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ …

Read More
Customs officials seize ₹200 crore worth cannabis at Bengaluru airport

Bengaluru airport | బెంగుళూరు ఎయిర్‌పోర్టులో రూ.200 కోట్ల గంజాయి సీజ్ 

Bengaluru Airport: బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో(Bengaluru International Airport) భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా బయటపడింది. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.200 కోట్ల(₹200 crore) విలువ చేసే 273 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న నలుగురు విదేశీయుల వద్ద సంచులు, లగేజ్‌లలో అనుమానాస్పద పదార్థాలను గుర్తించిన అధికారులు వాటిని పరీక్షించగా అవి అధిక నాణ్యత గల గంజాయి అని తెలిసింది. ALSO READ:Telangana Movement History |…

Read More