ప్లైవుడ్ కంపెనీని మోసగించిన ఇద్దరు అరెస్ట్
కడప జిల్లా గోపవరం మండలం ప్రాజెక్టు కాలనీ సమీపంలోని సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో భారీ మోసం యత్నాన్ని బద్వేలు రూరల్ పోలీసులు అడ్డుకున్నారు. పైన్ లాజిస్టిక్స్ ట్రాన్స్ పోర్ట్ అనే నకిలీ పేరుతో ఆకుల మహేష్, పూంగవనం శివకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కలకత్తాకు పంపాల్సిన ఎండీఎఫ్ బోర్డులను అక్రమంగా అపహరించేందుకు కుట్ర రచించారు. ఈ మోసం విషయం కంపెనీ ప్రతినిధులకు అనుమానం వచ్చి, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బద్వేలు రూరల్ సీఐ…
