వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కోండ్రు మురళీమోహన్, పంటనష్టం నివేదికను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు.

రేగిడి పర్యటనలో కోండ్రు మురళీమోహన్

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ సోమవారం నాడు రేగిడి మండలంలో పర్యటించారు* ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు* అనంతరం లోతట్టు ప్రాంతమయిన రేగిడి గ్రామంకు వెళ్లి సాయన్న గెడ్డ వరద ఉద్రితితో నీటమునిగిన పంటను అలాగే జలదిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు* మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు.నీట మునిగిన పంటనష్టంను…

Read More
తుఫాను వలన రేగిడి మండలంలో వరద, పంటలు ముంపు. టిడిపి నాయకుల పర్యవేక్షణలో బ్రిడ్జి శుద్ధి, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

రేగిడి మండలంలో వరద ప్రభావం, పంట పొలాలు ముంపు

విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస మండలం లో గత రెండు రోజులుగా తుఫాన్ కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడం వలన, ఒక ప్రక్కన నాగావళినది ఉదృతం మరియు ఆకులు కట్ట గడ్డ పొంగడం మండలంలో వెంకటాపురం, కోడిస వెళ్లే రహదారి ఏ కే ఎల్ గడ్డ ద్వారా తుఫాను కారణంగా వచ్చే వరద వలన బ్రిడ్జి దగ్గర గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు బ్రిడ్జికి అడ్డంగా ఉండటం వలన. పంట పొలాలు ముంపికి గురి…

Read More