CM Relief Fund cheques distributed in Srikakulam, benefiting Gudla Taraka Rama Rao, Banisetti Satyarao, and Pora Apparao.

శ్రీకాకుళంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

శ్రీకాకుళం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గుడ్ల తారక రామారావుకు ₹4 లక్షలు, బనిశెట్టి సత్యరావుకు ₹1,18,481, పోరా అప్పారావుకు ₹46,666 మంజూరు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక నేతలు తెలిపారు. నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం…

Read More
MLA Kuna Ravi Kumar unveiled Dr. Sarvepalli Radhakrishnan’s statue in Ponduru, inspiring students with his speech.

ఆమదాలవలసలో రాధాకృష్ణ విగ్రహ ఆవిష్కరణ

ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమదాలవలస గౌరవ శాసన సభ్యులు & పియుసి చైర్మన్ శ్రీ కూన రవి కుమార్ హాజరయ్యారు. విద్యా రంగంలో రాధాకృష్ణ సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన బోధనలు నేటి తరం విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. కూన రవి కుమార్ మాట్లాడుతూ, ఒక గొప్ప ఉపాధ్యాయుడు దేశాన్ని మార్చగల…

Read More
Srikakulam BC Welfare Assistant Budumuru Balaraju was caught red-handed by ACB while accepting a ₹25,000 bribe.

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ పట్టివింత

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంక్రిమెంట్లు ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ విషయంలో లంచం తీసుకుంటూ అధికారుల చేతికి చిక్కాడు. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో పనిచేస్తున్న అటెండర్, కుక్ల నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు అతనిపై నిఘా ఉంచారు. నిర్దిష్ట సమాచారం మేరకు ఆయన లంచం తీసుకుంటున్న సమయంలో…

Read More
MLA Mamidi Govindarao alerted officials as four elephants roamed in Kotturu Mandal.

కొత్తూరు మండలంలో ఏనుగుల సంచారం – MLA అప్రమత్తం

కొత్తూరు మండలంలోని కడుము, హంస గ్రామ పరిసరాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కడుము గ్రామ సమీపంలోని పొలాల్లో జొన్న పంటను ఈ ఏనుగులు నాశనం చేసిన విషయాన్ని స్థానిక రైతులు, గ్రామ నాయకులు MLA మామిడి గోవిందరావుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి వెంటనే స్పందించిన శాసనసభ్యులు, పోలీస్, అటవీ, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు…

Read More
Letter to Union Minister for Fishing Harbor in Srikakulam

శ్రీకాకుళంలో ఫిషింగ్ హార్బర్ కోసం కేంద్రమంత్రికి లేఖ

శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 197 కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ హార్బర్ అవసరమని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 230కి పైగా గ్రామాల ప్రజలు ప్రధానంగా మత్స్యకారులుగా జీవిస్తున్నారని, వారికి ఆధునిక మత్స్యకార సౌకర్యాలు అవసరమని రామ్మోహన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. సముద్ర తీర…

Read More
A 3K run & walk was held in Srikakulam for Women’s Day, with Swathi Shankar inspiring women on empowerment and achievements.

శ్రీకాకుళంలో ఉమెన్స్ మెగా ఈవెంట్ – 3K రన్ & వాక్ ఘనంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని 8 ఫీట్రో రోడ్డులో 3K రన్ & వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్‌ను GNV జువెలరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా సాధికారత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి శంకర్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ప్రగతి సాధిస్తున్నారని…

Read More
GEO representatives urge donors to support poor students’ education, citing financial struggles that may hinder their academic future.

పేద విద్యార్థుల చదువుకు దాతల సహాయం అవసరం!

పేద విద్యార్థుల చదువుకు సహాయంగా దాతలు ముందుకు రావాలని గ్లోబల్ ఎంపవర్‌మెంట్ ఆర్గనైజేషన్ (GEO) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని 80 అడుగుల రోడ్డులోని V-1 రెస్టారెంట్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 2022లో పేద విద్యార్థులకు విద్యాబలం కల్పించాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించామని, ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించి విద్య అందించామని తెలిపారు. సంస్థ ద్వారా ఇప్పటివరకు 32 మంది విద్యార్థులకు చదువు కల్పించామని, అయితే ప్రస్తుతం…

Read More