Putaparthi MLA attending a PTA meeting and presenting awards to students

పిల్లలకు చదువే ఆస్తి…చదువుతోనే ప్రతిఒక్కరికి విజ్ఞానం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

Putaparthi MLA: సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బీడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ALSO READ:భారత్‌కు గర్వకారణం | మూడేళ్ల బుడ్డోడు చెస్‌లో ప్రపంచ రికార్డు విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే సింధూర రెడ్డి తెలిపారు. రాష్ట్ర…

Read More
President and Vice President arriving in Andhra Pradesh for Sathya Sai Baba centenary celebrations

President Murmu Visit AP: సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి  

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో  రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం 10:50 గంటలకు సత్య సాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ALSO READ:ఏపీలో త్వరలో 4,300 లెక్చరర్ పోస్టుల భర్తీ – మంత్రి నారా లోకేశ్ స్పష్టం అక్కడి నుంచి కాన్వాయ్‌తో హిల్ వ్యూ స్టేడియంకు వెళ్లి శత జయంతి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారు. రాష్ట్రపతి,…

Read More
Sachin Tendulkar Sai Baba book during the 2011 World Cup

Sachin Tendulkar | సత్యసాయి నాకు ఫోన్ చేసి పుస్తకం పంపించారు

2011 ప్రపంచ కప్ సమయంలో బెంగళూరులో ఉన్న తనకు సత్యసాయి బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) గుర్తు చేసుకున్నాడు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరైన సచిన్, ఈ ప్రత్యేక అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రజలను జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవాలని సత్యసాయి ఎప్పుడూ చెప్పేవారని, అలా చేస్తే సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని సచిన్ తెలిపారు. ALSO…

Read More
pm modi welcomed by Andhra Pradesh leaders at puttaparthi

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం,డిప్యూటీ సీఎం

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.పుట్టపర్తిలో శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అట్టహాసంగా  ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ప్రశాంతి నిలయానికి వెళ్లి సత్యసాయి బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించి నివాళులు అర్పించారు. శత జయంతి…

Read More
Golden Sathya Sai idol placed on a 31.8-foot silver chariot during Puttaparthi celebrations

Sathya Sai Golden Idol | 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం

ఎపీలోని పుట్టపర్తిలో మంగళవారం సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో నిర్వహించిన రథోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన 31.8 అడుగుల ఎత్తైన వెండి రథంపై బంగారు సత్యసాయి విగ్రహాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ALSO READ: Is iBomma Ravi a Robin Hood? పైరసీకి సమర్థనపై పెద్ద చర్చ  ఈ భారీ రథం తయారీకి మొత్తం 180 కిలోల వెండిని ఉపయోగించగా, దీనిపై కూడ కిలో…

Read More
Prime Minister Narendra Modi visiting Puttaparthi for Sathya Sai Baba centenary celebrations

PM Modi Puttaparthi Visit: సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ(Pm narendramodi) రానున్నారు . శతాబ్ది(Sathya Sai Baba Centenary) ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా పుట్టపర్తికి చేరుకుంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని శ్రీ సత్య సాయి బాబా(Sathya Sai Baba) మహా సమాధిని సందర్శించి నివాళి అర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు జరుగనున్న సత్యసాయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్య సాయి బాబా జీవితం, సేవా కార్యక్రమాలు, వారసత్వానికి గుర్తింపుగా…

Read More
Prime Minister Modi visit to Puttaparthi for Sri Sathya Sai Centenary celebrations

PM Modi Puttaparthi Visit: సత్యసాయి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

శ్రీ సత్యసాయి(Puttaparthi Sri Sathya Sai) శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో ప్రారంభం కానున్నాయి. రేపు రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఎల్లుండి పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరవుతుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ALSO READ:India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం రోజువారీ కార్యక్రమాల ప్రకారం—20, 21 తేదీల్లో…

Read More