సీతానగరం మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ గణేష్ విగ్రహానికి పాలాభిషేకం
పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండల కేంద్రంలోని మెట్టు వీధిలో శ్రీశ్రీశ్రీ గణేష్ విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజలందరూ ముకుముడిగా పాల్గొని, భక్తిశ్రద్ధలతో నిర్వహించారని పంతులుగారు ప్రభాకర్ శర్మ మరియు శాస్త్రి తెలిపారు. పాలాభిషేకం కార్యక్రమం సక్రమంగా జరిగిందని, ప్రజలు దీనిని ప్రశంసించారు. పాలాభిషేకం సమయంలో, ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నాడు అన్నసంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు. అన్నసంతర్పణ కార్యక్రమం కోసం, విపరీతంగా సిద్ధమైన…
