AP CMO orders removal of minister’s PA over harassment allegations

ఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు–తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం

AP minister PA harassment case: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్‌పై వచ్చిన వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెంటనే స్పందించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ సతీష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో, విషయం సీఎం కార్యాలయ దృష్టికి వెళ్లింది. దీనిపై సీఎంవో వెంటనే చర్యలు తీసుకుంటూ సతీష్‌ను ఆయన పదవి నుండి తక్షణమే తొలగించాలని…

Read More
Police seize ganja worth ₹6 lakh near Battili in Parvathipuram Manyam district

AP Ganja Free Mission: బత్తిలి వద్ద గంజాయి రాకెట్ పట్టివేత

Battili Ganja Seizure:పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి కలకలం  బత్తిలి వద్ద గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుంచి ఒడిశాకు తరలిస్తున్న ఈ గంజాయి రాకెట్‌(Ganja Rocket)పై పక్కా సమాచారం మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం దాడి నిర్వహించింది. పోలీసులు వివరాల ప్రకారం, పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ALSO READ:Crow Incident Fire:కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు  రాష్ట్రాన్ని…

Read More
Odisha RTC bus catches fire near Parvathipuram, passengers escape safely

పార్వతీపురం వద్ద ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి జయపుర వైపు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆందోళన చెలరేగింది. ఉదయం 7.45 గంటల సమయంలో ఆంధ్రా–ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్‌ వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను దిగిపోవాలని సూచించారు. కొద్ది సేపట్లో మంటలు చెలరేగినా, అందరూ…

Read More
Collector Shyam Prasad directed officials to resolve revenue issues received through PGRA within 24–48 hours.

రెవెన్యూ సమస్యలు 48 గంటల్లో పరిష్కరించాలి

జిల్లా ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న పిజిఆర్ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. అధికారులందరూ ప్రజా వినతులపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యల స్వభావాన్ని బట్టి 24 గంటలలోపు లేదా ఎక్కువ రోజులకు అవసరమైతే గరిష్టంగా 48 గంటలలోపు పరిష్కారం చూపాలని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై…

Read More
A Dharna was held at the Parvathipuram Manyam District Collector's Office under the leadership of the CITU.

పార్వతిపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

పార్వతిపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా పార్వతిపురం మన్యం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటి యు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో, ఉపాధి కూలీల హక్కులను నిలబెట్టుకోవడానికి, వారికి సరైన గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌ను ప్రకటించారు. ఉపాధి కూలీలకు సరైన గిట్టుబాటు ధర సిఐటి యు నాయకులు మన్మధ రావు మాట్లాడుతూ, ఉపాధి కూలీలకు అంగీకరించిన వాటికి సరైన గిట్టుబాటు ధర కల్పించాలి అని తెలిపారు. ఇది కూలీల పునరావాసం,…

Read More
A peaceful rally was organized in Parvathipuram Manlyam district by Christian Please team in response to Pagadala Praveen's death. Leaders expressed deep sorrow.

పగడాల ప్రవీణ్ మృతి పై శాంతియుత ర్యాలీ

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ ప్లీజ్ టీం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పగడాల ప్రవీణ్ మృతి పై చూపిన ప్రగాఢ విచారం మరియు ఆయన కుటుంబానికి సానుభూతి తెలపడానికే జరిగింది. ఆయన అనేక రంగాలలో క్రైస్తవ సంఘాల నాయకులుగా పేరొందిన వ్యక్తిగా అంగీకరించబడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రైస్తవ నాయకులు, పగడాల ప్రవీణ్ మృతి చాలా బాధాకరమని, ఆయన స్థానంలో ఉన్న లోటు తిరగలేనిది అని తెలిపారు. క్రైస్తవ సమాజానికి ఆయన…

Read More
Kids Convocation held grandly at Ravindra Bharathi School, Palakonda; dignitaries praised the kids and encouraged creativity.

పాలకొండలో బాలల కాన్వోకేషన్ వేడుక వైభవంగా

పాలకొండ రవీంద్ర భారతీ పాఠశాలలో బుధవారం రాత్రి చిన్నారుల కోసం నిర్వహించిన కిడ్స్ కాన్వోకేషన్ వేడుక ఎంతో ఘనంగా సాగింది. విద్యార్థులు అందంగా అలంకరించిన వేదికపై పాల్గొన్న ఈ వేడుక, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు పిల్లల ప్రతిభను ప్రశంసిస్తూ కీలక విషయాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి గారు మాట్లాడుతూ, “నేటి చిన్నారులే రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే పౌరులు. వారి భవిష్యత్తు బాగుండాలంటే…

Read More