Farmers performing milk abhishekam after receiving Annadata Sukhibhava second phase funds

జొన్నగురకలలో రైతుల సంబరాలు….చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం

Annadata Sukhibhava:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని జొన్నగురకల గ్రామంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. రైతుల మొఖంలో ఆనందానికి అవధులు లేవు. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కావడంతో గ్రామం అంతా సంబరాలతో మార్మోగింది. రైతులు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ALSO READ:Rahul Gandhi EC Allegations | రాహుల్ గాంధీ ఆరోపణలపై…

Read More
Sachin Tendulkar Sai Baba book during the 2011 World Cup

Sachin Tendulkar | సత్యసాయి నాకు ఫోన్ చేసి పుస్తకం పంపించారు

2011 ప్రపంచ కప్ సమయంలో బెంగళూరులో ఉన్న తనకు సత్యసాయి బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) గుర్తు చేసుకున్నాడు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరైన సచిన్, ఈ ప్రత్యేక అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రజలను జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవాలని సత్యసాయి ఎప్పుడూ చెప్పేవారని, అలా చేస్తే సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని సచిన్ తెలిపారు. ALSO…

Read More
AP Police arrest Hidma associate Madhavihanda in Konaseema

Hidma Associate Arrested: కోనసీమ రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాధవిహండా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రావులపాలెంలో హిడ్మా అనుచరుడు మాధవిహండా(Madhavihanda) అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.మావోయిస్టు అగ్రనేత హిడ్మా‌(Hidma)కు అత్యంత సమీప అనుచరుడిగా  మాధవిహండాను భావిస్తున్నరు పోలీసులు. రావులపాలెం ప్రాంతంలో అతడు సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. మాధవిహండా అసలు పేరు సరోజ్ కాగా, అతడు ఛత్తీస్గడ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ALSO READ:BEd BPEd Admission Issue: ఇన్-సర్వీస్ టీచర్ల ఉన్నత విద్య దరఖాస్తులకు షాక్ …

Read More
Applications of in-service teachers rejected for writing BEd and BPEd entrance exams without permission

BEd BPEd Admission Issue: ఇన్-సర్వీస్ టీచర్ల ఉన్నత విద్య దరఖాస్తులకు షాక్ 

In-service Teachers Applications Rejected:అనుమతి లేకుండా ఇన్-సర్వీస్ టీచర్లు బీఈడీ, బీపీఈడీ ప్రవేశ పరీక్షలు రాశారని పేర్కొంటూ వారి ఉన్నత చదువుల దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ తిరస్కరించింది. అనంతపురం, కాకినాడ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, శ్రీసత్యసాయి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన టీచర్లు దరఖాస్తులు చేసుకోగా, డీఈవో అనుమతి లేకుండా ప్రవేశ పరీక్ష రాశారని వ్యాఖ్యలతో సంబంధిత జిల్లాలకు దరఖాస్తులను వెనక్కి పంపించారు. ALSO READ:Telangana Startup Fund: స్టార్టప్స్ కోసం…

Read More
pm modi welcomed by Andhra Pradesh leaders at puttaparthi

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం,డిప్యూటీ సీఎం

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.పుట్టపర్తిలో శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అట్టహాసంగా  ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ప్రశాంతి నిలయానికి వెళ్లి సత్యసాయి బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించి నివాళులు అర్పించారు. శత జయంతి…

Read More
Cold wave conditions as temperatures fall to single digits in Telangana and Andhra Pradesh

Ap Telangana Weather Update | ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

ఏపీ–తెలంగాణలో సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయిన చలి ఉష్ణోగ్రతలు .వాతావరణ శాఖ అందించిన సమాచార ప్రకారం ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో(Bay of Bengal) అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిణామంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ALSO READ:India-US Trade Deal Soon: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై త్వరలో శుభవార్త  తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా “9.2…

Read More
YS Jagan arriving for CBI court hearing in Hyderabad

Jagan CBI Court :రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్    

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్. అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి Y.S జగన్ రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఉదయం 11.30 గంటలకు ఆయన రావచ్చని సమాచారం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించడంతో, కోర్టు ఈ నెల 21వ తేదీ లోగా వ్యక్తిగతంగా తమ ముందుకు రావాలని ఆదేశించింది. also read:Sathya Sai Golden Idol |…

Read More