Mantenna Ramalingaraju donates ₹9 crore to TTD for PAC building modernisation

TTD Donation: టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

Billionaire Mantenna Ramalingaraju: తిరుమల తిరుపతి దేవస్థానానికి  భారీ విరాళం ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త మంతెన రామలింగరాజు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో తన కూతురు నేత్ర వివాహాన్ని అట్టహాసంగా నిర్వహించిన రామలింగరాజు, తిరుమల శ్రీవారికి కూతురు నేత్ర మరియు అల్లుడు వంశీ పేర్లపై రూ.9 కోట్ల విరాళాన్ని అందించారు. ఈ నిధులను PAC 1, 2, 3 భవనాల ఆధునికీకరణ పనుల కోసం వినియోగించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రామలింగరాజు తిరుమలకు ఇదే మొదటి పెద్ద విరాళం కాదు….

Read More
Students participating in a heated mock assembly session in Amaravati with debates and marshals intervening.

Student Mock Assembly: అమరావతిలో వేడివేడి చర్చ…నిరసనలతో హల్‌చల్ 

AP Mock Assembly: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో వేడి వాదోపవాదాలు జరిగాయి. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మన్యం జిల్లాకు చెందిన లీలాగౌతమ్ మాక్ సీఎం పాత్రను, అదే జిల్లాకు చెందిన సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి డిప్యూటీ సీఎం గా, తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి విద్యాశాఖ మంత్రిగా, కాకినాడకు…

Read More
Moral education programs in Andhra Pradesh guided by Chaganti Koteshwara Rao

Chaganti | నైతిక విలువలతో భావితర నిర్మాణం: ఏపీ విద్యలో చాగంటి దిశానిర్దేశం 

Moral education AP:ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమైంది. మార్కుల ఆధారిత విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించే ప్రయత్నానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వర రావు(Chaganti Koteshwara Rao) మార్గదర్శకత్వం కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘నైతిక విలువల విద్యా సదస్సులు’ విద్యార్థుల్లో ఆచరణాత్మక మార్పులు తెస్తున్నాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ALSO READ:పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి…

Read More
YS Jagan arriving in Pulivendula for a three-day tour and public interaction program

YS Jagan Pulivendula Tour: నేడు పులివెందుకు  వైఎస్ జగన్

YS Jagan Pulivendula tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకునే ఆయన, రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించి స్థానికులతో సమస్యలు, సూచనలు స్వీకరించనున్నారు. ప్రాంతీయ ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం దొరకడంతో ఈ కార్యక్రమంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. ALSO READ:Zero Pollution Mission: కాలుష్యంపై చంద్రబాబు సమీక్ష – బయోషీట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి రేపు ఉదయం బ్రాహ్మణపల్లిలో…

Read More
Andhra Pradesh CM Chandrababu Naidu issues key directives on pollution control and plastic waste management

Zero Pollution Mission: కాలుష్యంపై చంద్రబాబు సమీక్ష – బయోషీట్లు వాడకాన్ని ప్రోత్సహించాలి

ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా తొలగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా నిర్మూలించేందుకు కొత్త విధానాన్ని సిద్ధం చేయాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యత మెరుగుదల, నీటి కాలుష్య నియంత్రణ అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రాన్ని ‘జీరో పొల్యూషన్’ దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు,…

Read More
Police controlling tension during Pawan Kalyan’s visit at Madhurapudi Airport

పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత – మధురపూడి ఎయిర్‌పోర్టులో వర్గాల మధ్య వాగ్వాదం 

తూర్పుగోదావరి జిల్లా మధురపూడి ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికేందుకు కూటమి నేతలు భారీ సంఖ్యలో అక్కడికి రావడంతో. ALSO READ:Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల ఈ సమయంలో పెందుర్తి వర్గానికి చెందిన నేతలను ఎయిర్‌పోర్టు లోనికి అనుమతించగా, బొడ్డు వర్గానికి చెందిన నాయకులను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. తమను ఎయిర్‌పోర్టు ప్రవేశం వద్ద ఆపడం అన్యాయం…

Read More
Andhra Pradesh government preparing job calendar with one lakh vacancies

AP Job Calendar 2025: ఏపీలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు – విభాగాల వారీగా ఖాళీలు ఇవే 

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగజాతర మొదలు కానుంది. నిరుద్యోగులకు భారీ ఊరట లభించనుంది. కూటమి ప్రభుత్వం త్వరలోనే “జాబ్ క్యాలెండర్” విడుదల చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని శాఖల ఖాళీల వివరాలను సేకరించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం మొత్తాన్ని “నిధి HRMS పోర్టల్” ద్వారా అప్‌డేట్ చేస్తోంది. అందిన సమాచారం మేరకు మొత్తం శాఖల్లో సుమారు “30% పోస్టులు ఖాళీగా” ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని స్థానాల్లో ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులు…

Read More