Cyclone Ditwah triggers heavy rain alerts across multiple districts in Andhra Pradesh

Ditwah Cyclone Alert: బంగాళాఖాతంలో ‘దిత్వాహ్’ తుపాను..ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక 

Ditwah Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి ‘దిత్వాహ్’ (Cyclone Ditwah)పేరును పొందింది. నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక(Srilanka) తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో వేగంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుపానుకు యెమన్ దేశం ‘దిత్వాహ్’ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఓడరేవులకు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ALSO READ:AP Road Accidents | ఏపీలో రోడ్డు ప్రమాదాల పెరుగుదలపై…

Read More
Andhra Pradesh speed control measures and road accident statistics

AP Road Accidents | ఏపీలో రోడ్డు ప్రమాదాల పెరుగుదలపై కఠిన చర్యలు 

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకి పెరగడంతో  రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 15,462 ప్రమాదాల్లో 6,433 మంది మరణించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మొత్తం ప్రమాదాల్లో మూడో వంతు ద్విచక్ర వాహనాల కారణంగా నమోదయ్యాయి. సెల్ఫ్ యాక్సిడెంట్లు కార్లు, ద్విచక్ర వాహనాల్లో 53 శాతం వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ALSO READ:పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా |…

Read More
Venkaiah Naidu comments on free welfare schemes

Free Schemes Debate | ఉచిత పథకాల అమలుపై మాజీ ఉపరాష్ట్రపతి ఆగ్రహం 

Former Vice President Venkaiah Naidu: ఉచిత పథకాల అమలుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం ప్రభుత్వాలు ఉచితాల పేరుతో పథకాలు (free schemes)ప్రకటిస్తే, సాయంత్రానికి మద్యం రూపంలో ప్రజల జేబుల్లోంచి కాళీఅవుతున్న పరిస్థితి నెలకొన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ALSO READ:Kukatpally Demolition | హైదరాబాద్‌లో పేదల ఇండ్లపై మరోసారి బుల్డోజర్    ఇది సాధారణ విషయం కాదని, ప్రజల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యవస్థగా అభివర్ణించారు….

Read More
Andhra Pradesh CM reviewing road accident statistics and safety measures in high-level meeting

AP Road Accidents Counts | ఈ ఏడాది 15,462 ఘటనలు, 6,433 మరణాలు

AP: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో “15,462 రోడ్డు ప్రమాదాలు”, “6,433 మరణాలు” సంభవించినట్లు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, రవాణా కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రతి ప్రమాదంపై తప్పనిసరిగా “థర్డ్ పార్టీ…

Read More
Low-pressure system near Sri Lanka causing heavy rain alert for South Andhra

Cyclone Alert: ఏపీ ప్రజలకు హెచ్చరిక | శ్రీలంక వద్ద అల్పపీడనం..తుఫానుగా మారే అవకాశం 

శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఇది ఈ రోజే వాయుగుండంగా మారి, చెన్నై నగర సమీపంలో తీరం దాటే ముందు తీవ్ర వాయుగుండం లేదా స్వల్ప తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ALSO READ: White House incident: అమెరికాలో నేషనల్ గార్డ్‌పై దాడి..అదనపు బలగాల దింపిన ట్రంప్  ఈ వ్యవస్థ ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 29వ తేదీ రాత్రి…

Read More
Lorry crashes into a shop in Kopperapadu village of Bapatla district

బాపట్లలో అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ  – తృటిలో తప్పిన  ప్రమాదం

Bapatla Lorry Accident: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడులో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఒక లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపక్కనున్న జన నివాస దుకాణంలోకి దూసుకుపోయింది. ఘటన సమయంలో దుకాణం ఖాళీగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అదుపు కోల్పోయిన లారీ వేగం కారణంగా దుకాణానికి భారీ నష్టం వాటిల్లింది. ALSO READ:Bhatti Vikramarka Son Engagement |…

Read More
Astrologers announce start of Shukra Maudhyami and advise avoiding auspicious events

రేపటి నుంచే శుక్ర మౌఢ్యమి ప్రారంభం – ఈ శుభకార్యాలు అస్సలు చేయకూడదు 

రేపటి నుంచే శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానున్నట్లు పండితులు తెలిపారు. జ్యోతిష్య గణనల ప్రకారం శుభాల అధిపతి అయిన గురు, శుక్రుడు, అలాగే గురుడు, ఈ కాలంలో సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరుతారు. దీని వల్ల వీరి శక్తి తగ్గిపోతుందనీ, శుభకార్యాలకు అవసరమైన దైవిక అనుగ్రహం తగ్గుతుందనే నమ్మకం ఉంది. ALSO READ:Hyderabad Expansion: దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరణ  ఈ శుక్ర మౌఢ్యమి ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుందని, మొత్తం 84 రోజులపాటు శుభకార్యాలకు ఇది…

Read More