నేరస్తులకు భయం కల్గించండి. సీఎం చంద్రబాబు

మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని, ఆడ బిడ్డల జోలికి వస్తే ..అదే తనకు చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని, నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే ..అసలు నేరం చేయాలంటేనే భయపడే…

Read More

హెల్మెట్ నిబంధనల అమలులో వైఫల్యం – హైకోర్టు అసహనం

ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది యోగేష్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని కోరారు. ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.  ఈ సందర్భంలో ధర్మాసనం…

Read More

తునిలో వైసిపి కార్యాలయం ప్రారంభం

తుని పట్టణంలో నూతన వైసిపి కార్యాలయం ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం కోసం వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం పార్టీ కార్యాలయం ప్రారంభించామని కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల గడిచిన ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని కార్యకర్తలంతా సమన్వయం పాటించి ఐక్యతతో మెలగాలని కూటమి ప్రభుత్వం పరిపాలన రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజల సమస్యలపై పోరాటం…

Read More

గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలన్న డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన ప్రజలకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి రెడ్డి వేణు కోరారు.ఈ సందర్భంగా రెడ్డి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ తేలు నాయుడు వలస మరియు సంఘం వలస, తాను తొక్కుడు వలస గ్రామాలకు పట్టాదారు పాసుపుస్తకాలు గిరిజన కుటుంబాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని ర్యాలీ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోరారు.

Read More

ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్ అవినీతి గుట్టురట్టు!

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అడుగడుగునా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడట.. ఆసుపత్రికి మందులు, ఇతరత్రా వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్టుల్లో 20 శాతం కమీషన్ ఆయనకు ఇచ్చుకోవాల్సిందేనట. రోగులకు ఇంజెక్షన్ చేసిన సిరంజీలను ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డాడట. అంతేనా, చివరకు అనాథ శవాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడని సందీప్ ఘోష్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అవినీతిపై విచారణ చేపట్టిన సిట్…

Read More

కోల్‌కతా హత్యాచార ఘటనలో సంచ‌ల‌న విషయం

కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సంజయ్‌ రాయ్‌కి సంబంధించిన మ‌రో సంచ‌ల‌న‌ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్ప‌డే ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి సంజయ్ రాయ్ పూటుగా మద్యం తాగి, మరో సివిక్‌…

Read More