Golden Sathya Sai idol placed on a 31.8-foot silver chariot during Puttaparthi celebrations

Sathya Sai Golden Idol | 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం

ఎపీలోని పుట్టపర్తిలో మంగళవారం సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో నిర్వహించిన రథోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన 31.8 అడుగుల ఎత్తైన వెండి రథంపై బంగారు సత్యసాయి విగ్రహాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ALSO READ: Is iBomma Ravi a Robin Hood? పైరసీకి సమర్థనపై పెద్ద చర్చ  ఈ భారీ రథం తయారీకి మొత్తం 180 కిలోల వెండిని ఉపయోగించగా, దీనిపై కూడ కిలో…

Read More
Security forces tracking the declining Maoist movement in Telugu states

నక్సలిజానికి క్లైమాక్స్? మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందా

Maoist Decline in Telugu States:నక్సలిజం, మావోయిజం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. దుద్దిళ్ల శ్రీపాదరావు నుంచి కిడారి సర్వేశ్వరరావు వరకూ చాలా మంది ప్రజా నాయకులు అకారణంగా కేవలం వారి ఉనికి నిలబెట్టుకోవడానికి చంపేశారు. భద్రతా బలగాలను ఎంత మందిని చంపారో లెక్కలేదు. అయితే తర్వాత మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. ఏవోబీలో మాత్రమే అంతంతమాత్రం ఉండేవారు. ఆపరేషన్ కగార్ ను…

Read More
Prime Minister Narendra Modi visiting Puttaparthi for Sathya Sai Baba centenary celebrations

PM Modi Puttaparthi Visit: సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ(Pm narendramodi) రానున్నారు . శతాబ్ది(Sathya Sai Baba Centenary) ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా పుట్టపర్తికి చేరుకుంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని శ్రీ సత్య సాయి బాబా(Sathya Sai Baba) మహా సమాధిని సందర్శించి నివాళి అర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు జరుగనున్న సత్యసాయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్య సాయి బాబా జీవితం, సేవా కార్యక్రమాలు, వారసత్వానికి గుర్తింపుగా…

Read More
AK-47 and explosives seized by AP police during Maoist arrests in Vijayawada

Vijayawada Maoist Arrests: ఏకే-47 సహా భారీ ఆయుధాలు స్వాధీనం 

విజయవాడలో మావోల అరెస్టుపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పెనమలూరు ప్రాంతంలో కూలీల పేరుతో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని మావోలు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు విచారణలో బయటపడింది. అక్కడ నుంచే పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు సూచనలు లభించాయి. also read:సింగపూర్, టోక్యోతో పోటీ పడుతున్న హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి ఆక్టోపస్ ప్రత్యేక బృందం ఈ రోజు నిర్వహించిన సమన్వయ ఆపరేషన్‌లో నగరంలోని పలు ప్రాంతాలు టార్గెట్ చేయగా, మొత్తం 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్ ప్రాంతంలో…

Read More
Security forces conduct encounter operation killing Maoist leader Hidma on AP–Telangana border

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతం | AP–TG సరిహద్దులో భారీ ఆపరేషన్ 

Maoist leader Hidma Encounter:మావోయిస్టు అగ్రనేత హిడ్మా(Hidma) ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలకు భారీ విజయం.ఎన్నేళ్లుగా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల్లో భద్రతా బలగాలకు పెద్ద ముప్పుగా నిలిచిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఏపీ–తెలంగాణ సరిహద్దు(AP Telangana Border) ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన సమగ్ర ఆపరేషన్‌లో హిడ్మాతో పాటు మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. అటవీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధ తంత్రాలతో పలుసార్లు పోలీసులపై దాడులు నిర్వహించిన హిడ్మా, కేంద్ర–రాష్ట్ర దళాలకు చాలాకాలంగా సవాలుగా మారాడు….

Read More
TTD February quota tokens and darshan schedule announcement

TTD February Tokens Release: శ్రీవారి దర్శనానికి కోటా తేదీలు ప్రకటించిన టీటీడీ 

తిరుమలలో శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శన, సేవా కోటాల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ(TTD February Tokens) ప్రకటించింది.ఈరోజు ఉదయం 10 గంటల నుంచి  ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్‌ను అందుబాటులో ఉంచనున్నారు.ఆసక్తిగల భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా కోటా విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం స్లాట్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి…

Read More
Nara Lokesh promoting the Speed of Doing Business policy in Andhra Pradesh

Lokesh Speed Policy: నారా లోకేష్ కొత్త పెట్టుబడి స్ట్రాటజీపై ఇన్వెస్టర్ల ఫిదా 

లోకేష్ “స్పీడ్” పాలసీతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఏపీ ప్రభుత్వంవిభజన తర్వాత కొత్త రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తొలి టర్మ్‌లో “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు ప్రత్యేక ప్రాధాన్యం దక్కింది. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ర్యాంకింగ్స్‌లో ఎప్పుడూ ముందే ఉండేది. అయితే ఇప్పుడు నారా లోకేష్ ఈ మోడల్‌ను మరింత వేగవంతం చేస్తూ “స్పీడ్ పాలసీ” వైపు మలుపు తీసుకొచ్చారు. ఈజ్ మాత్రమే కాదు, దానికి స్పీడ్ కూడా జోడిస్తే పెట్టుబడులు త్వరగా గ్రౌండ్‌లోకి వస్తాయని…

Read More