Minister Dr. Pemasani Chandrashekar inaugurated a CC road in Pattipadu, emphasizing development projects and community support in Guntur district.

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సి.సి రోడ్ ప్రారంభోత్సవం

పత్తిపాడు కేంద్రంలోని రూ. 12 లక్షల విలువైన సి.సి రోడ్డు సోమవారం ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. 4 కి.మీ. మేర భారీ ర్యాలీసీసీ రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెమ్మసాని గారికి నియోజకవర్గంలోని కోయ వారిపాలెం మొదలు ప్రత్తిపాడు టౌన్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ర్యాలీలో భాగంగా తమకు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు నాయకులు ప్రజలను…

Read More
In Prathipadu constituency, the Village Festival program was held in Kommuru village, where MLA Burla Ramajaneyulu laid the foundation for development works. The event highlights the government's commitment to rural development despite opposition criticism.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో పల్లె పండగ కార్యక్రమం

ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొమ్మూరు గ్రామం లో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు. పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా కొమ్మూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనసిసి రోడ్ల నిర్మాణానికి కొమ్మూరు గ్రామం లో 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. పల్లె పండుగ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఒక వరం లాంటిది. ప్రభుత్వం చేస్తున్న పల్లెల అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది….

Read More
The government has sanctioned ₹3 crores for CC road construction in the Pattipadu constituency, marking the celebration of progress under the Village Festival initiative.

తిక్కిరెడ్డిపాలెంలో పల్లె పండుగ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా తిక్కిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సిసి రోడ్ల నిర్మాణానికి పత్తిపాడు నియోజక వర్గంలో మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. పల్లె పండుగ కార్యక్రమం ప్రగతి అభివృద్ధికి పండగ లాంటిది. గత ఐదు సంవత్సరాల్లో పత్తిపాడు నియోజవర్గంలో అభివృద్ధి పనులు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల అనంతరం అభివృద్ధికి శంకుస్థాపన శంకరావరం పూరించాం. నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి…

Read More
The alumni of Prathipadu Bhavanam Venkata Reddy ZP High School (2004-2005 batch) gathered for a reunion, celebrating with cultural events and honoring their teachers.

ప్రత్తిపాడు 2004-2005 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది

ప్రత్తిపాడు లోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 2004-2005 లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు

Read More
Thieves targeted a tea shop near Lavu Cheruvu in Pedanandipadu, stealing ₹10,000 in cash. The shop owner, Sheikh Subhani, reported the incident.

పెదనందిపాడు టి దుకాణంలో దొంగతనం

ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు కేంద్రంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. లావు వారి చెరువు వద్ద ఉన్న టి దుకాణం లక్ష్యంగా దొంగలు దాడి చేశారు. దుకాణ యజమాని షేక్ సుభాని తెలిపిన వివరాల ప్రకారం, దొంగలు దుకాణంలోకి చొరబడి సుమారు పదివేల రూపాయల నగదును అపహరించారు. దొంగతనం ఘటన దుకాణంలో భయాన్ని కలిగించింది. వీరికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ దొంగతనం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వబడింది. దొంగలను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు…

Read More
Police officers who solved the Uttarakanchi SBI robbery case, recovering 2.5 kg gold and ₹5 lakh, were awarded by DGP Dwarka Tirumala Rao for their exemplary work.

ఎస్బీఐ దోపిడీ కేసును చేదించిన పోలీసులకి ABCD అవార్డు

ప్రత్తిపాడు,అక్టోబర్ 5 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసును చాకచక్యంగా చేధించి సుమారు రెండున్నర కేజీల బంగారం,ఐదు లక్షల రూపాయల నగదు రికవరీ చేసిన అప్పటి కాకినాడ జిల్లా ఎస్పి ఎస్. సతీష్ కుమార్,పెద్దాపురం డిఎస్పి లతా కుమారి,ప్రత్తిపాడు సిఐ ఎం.శేఖర్ బాబు,ప్రత్తిపాడు ఎస్ఐ ఎం.పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు గాను రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు చేతుల మీదుగా బెస్ట్…

Read More
MLA Bural Ramajaneyulu inaugurated an artificial lab at Lions Montessori High School to enhance students' skills and technical knowledge.

లయన్స్ మాంటిసోరి హై స్కూల్‌లో ఆర్టిఫిషియల్ ల్యాబ్ ప్రారంభం

పెదనందిపాడు మండలంలో లయన్స్ మాంటిసోరి హై స్కూల్ లో నిర్మించిన ఆర్టిఫిషియల్ ల్యాబ్‌ను సోమవారం ఉదయం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు, విద్యార్థులకు ఈ ల్యాబ్ అవసరమని అన్నారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ల్యాబ్ కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి విద్యార్థులు తమ చదువుతో పాటుగా నైపుణ్యత పెంచుకోవాలని కోరారు. కంప్యూటర్ యుగంలో సాంకేతికతతో విద్యార్థులు ముందుకు సాగాలి,…

Read More