Undavalli Arun Kumar Serious on Pawan Kalyan comments

పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

Undavalli Arun Kumar: సీనియర్‌ పొలిటీషన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పడం సరికాదని, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్‌ చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఉండవల్లి, పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని, ఆయనపై అనవసర ప్రభావం పడుతోందని అన్నారు. ALSO READ:Gold Rates…

Read More
Gold and silver rates update India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు 

 Gold Rates Today: పసిడి ప్రియులకు శుభవార్త ఇప్పట్లో  శుభకార్యాలు లేకపోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల్లో ధరలు రోజుకోలాగా మారడంతో కొనుగోలుదారులు నిరాశకు గురైన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండినా, దేశీయంగా పసిడి ధరలు తగ్గకపోవడంతో బంగారం వ్యాపారాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజు తులం బంగారం ధరలో రూ.540 తగ్గుదల నమోదు అయింది. ట్రేడింగ్ రూ.1,30,150 వద్ద జరిగింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర…

Read More
Minister Anam Narayana Reddy addressing media on TTD administration issues

గత పాలనలో టీటీడీ దోపిడీపై ఆనం తీవ్ర విమర్శలు | Narayana Reddy TTD allegations

Anam Narayana Reddy: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీటీడీ(TTD) వ్యవహారాలపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి చర్చకు దారి తీసాయి. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో జరిగిన వ్యవహారాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయన్న ఆరోపణలు ఆయన చేశారు. పరకామణి హుండీ లెక్కింపులో జరిగిన దోపిడీని కప్పిపుచ్చారని, భక్తులు నమ్మే లడ్డూ ప్రసాదం వరకు అవకతవకలు జరిగాయన్నది ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి కార్యక్రమంలో “మాఫియా రాజ్యం” నడిచిందని విమర్శించారు. ALSO READ:Shamshabad Airport bomb…

Read More
Putaparthi MLA attending a PTA meeting and presenting awards to students

పిల్లలకు చదువే ఆస్తి…చదువుతోనే ప్రతిఒక్కరికి విజ్ఞానం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

Putaparthi MLA: సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బీడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ALSO READ:భారత్‌కు గర్వకారణం | మూడేళ్ల బుడ్డోడు చెస్‌లో ప్రపంచ రికార్డు విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే సింధూర రెడ్డి తెలిపారు. రాష్ట్ర…

Read More
Karvetinagaram road accident scene with casualties and delayed medical response in Chittoor district

Chittoor Road Accident | కార్వేటి నగరం బోల్తా పడ్డ లారీ, బస్సు ఢీకొట్టి ఒకరు మృతి 

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం ఆర్కే పేట వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ప్యాకెట్లు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడడంతో డ్రైవర్ మరియు క్లీనర్లను రక్షించేందుకు స్థానికులు పరుగులు తీశారు. ఇదే సమయంలో తిరుపతి నుండి పళ్లిపట్టు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి గ్రామస్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులుకు  తీవ్రంగా గాయపడ్డారు. ALSO READ:TG Govt Jobs 2026 | రాబోయే ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు లక్ష్యం…

Read More
Police arresting Tamil Nadu criminal suspect in Chittoor district

చిత్తూరులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అరెస్ట్ | Chittoor Most Wanted Gangster Arrest  

Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాల ప్రాంతంలో తమిళనాడు(Tamilnadu)కు చెందిన ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువన్నామలైకి చెందిన అలెక్స్ పేరుతో గుర్తింపు పొందిన ఈవ్యక్తి, వెల్లూరులో నివాసముంటూ అక్కడ రౌడీ షీటర్‌గా పరిగణించబడుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా హత్యలు, దొంగతనాలు, దోపిడీలు వంటి కేసులతో పాటు పలు నేరాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా యువతను మత్తుకు అలవాటు చేసి ప్రభావితం చేసేవాడనే సమాచారం బయటకు వచ్చింది. గిరిజన ప్రాంతాల యువతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు…

Read More
Ditwa cyclone rain alert for Andhra Pradesh and Telangana

Ditwa cyclone rain alert | తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక  

Ditwa cyclone rain alert: దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక సమాచారం విడుదల చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాలలో నిన్నటి వరకు కొనసాగిన వాయు గుండం, డిసెంబర్ 3 ఉదయం బాగా గుర్తించబడిన అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ వ్యవస్థ సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు…

Read More