తిరుపతి గిరిజన భవన్‌లో యస్.టి.సెల్. అధ్యక్షుడు సుబ్యయ్య సన్మానం

ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ సందర్భంగా తిరుపతి గిరిజన భవన్ లోయానాదులసంక్షేమముకోసంనిత్యం పోరాటంచేస్తూన్న తిరుపతిపార్లమెంట్ యస్.టి.సెల్.అధ్యక్షులు. యం.సుబ్యయ్యగారిని DRO.k.పెంచులకిషోర్ గారు మరియుDTWO.వెంకటరమణ గారుసన్మానించిసత్కరించడం. జరినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *